సన్స్క్రీన్ రాసుకుంటే ఈ చర్మ సమస్యలు దూరం..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఎండకు ఎక్కువగా ఉంటే మెలటోనిన్ ఉత్పత్తి పెరిగి చర్మం నల్లగా మారుతుంది. దీనిని నివారించాలంటే సన్స్క్రీన్ రాసుకోవడం మంచిది. ఎక్కువ సూర్యరశ్మిలో ఉండడం వల్ల చర్మకణాలు దెబ్బతింటాయి. ఇది స్కిన్ క్యాన్సర్ రిస్క్ను పెంచుతుంది. స్కిన్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే సన్స్క్రీన్ రాసుకోవాలి. సూర్యరశ్మిలో ఉంటే చర్మం ఎర్రగా మారిపోతుంది. కానీ సన్స్క్రీన్ రాసుకోవడం వల్ల చర్మం బాగుంటుంది. ఇరిటేషన్ కూడా ఉండదు.

సూర్యకాంతి చర్మంపై ఉన్న తేమను తగ్గిస్తుంది. స్కిన్ పొడిబారి పోయేలా చేస్తుంది. సన్స్క్రీన్ రాస్తే డ్రై స్కిన్ సమస్య అసలే ఉండదు.. సూర్యుడి నుంచి వెలవడే యువీ కిరణాలు చర్మంపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. దీంతో ముడతలు ఏర్పడతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే సన్స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. ఎక్కువసేపు ఎండలో తిరిగితే చర్మం ఎర్రగా అయిపోతుంది. అలా జరగకుండా ఉండడానికి సన్స్క్రీన్ రాసుకోవడం మంచిది.
ఎండ వల్ల చర్మంపై ట్యాన్ ఏర్పడుతుంది. దీంతో స్కిన్ నల్లగా మారుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే సన్స్క్రీన్ రాసుకోవడం మంచిది. యూవీ కిరణాల కారణంగా చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. పిగ్మెంటేషన్ సమస్య కూడా వస్తుంది. సన్స్క్రీన్ రాసుకుంటే ఈ బాధ ఉండదు. స్కిన్ గ్లో కోల్పోకుండా ఉండాలంటే రెగ్యులర్గా సన్స్క్రీన్ ఉపయోగించాలి. ఇది సహజ కాంతిని ఇస్తుంది. డల్ స్కిన్ సమస్యను నివారిస్తుంది.
ఎండకు ఎక్కువగా ఉంటే మెలటోనిన్ ఉత్పత్తి పెరిగి చర్మం నల్లగా మారుతుంది. దీనిని నివారించాలంటే సన్స్క్రీన్ రాసుకోవడం మంచిది. ఎక్కువ సూర్యరశ్మిలో ఉండడం వల్ల చర్మకణాలు దెబ్బతింటాయి. ఇది స్కిన్ క్యాన్సర్ రిస్క్ను పెంచుతుంది. స్కిన్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే సన్స్క్రీన్ రాసుకోవాలి. సూర్యరశ్మిలో ఉంటే చర్మం ఎర్రగా మారిపోతుంది. కానీ సన్స్క్రీన్ రాసుకోవడం వల్ల చర్మం బాగుంటుంది. ఇరిటేషన్ కూడా ఉండదు.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








