భారత ప్రజలు ఏదో ఒకరోజు రాహుల్ ను ప్రధానిని చేస్తారు
భారత ప్రజలు ఏదో ఒకరోజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నవారిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంటుందని, మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ చెబితే ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు వినవా అని ఆయన అడిగారు.
భారత ప్రజలు ఏదో ఒకరోజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నవారిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంటుందని, మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ చెబితే ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు వినవా అని ఆయన అడిగారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 2026 రైల్వే జాబ్ క్యాలెండర్ రెడీ
BSNL బ్రాడ్బాండ్ ఫ్లాష్ సేల్.. బెనిఫిట్స్ ఇవే
ఇప్పుడే కొనేయండి.. కొత్త సంవత్సరంలో వాయింపే
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా? సొమ్ము చేసుకున్న విదేశీ బ్రాండ్
94 ఏళ్ల తాత జీవన పాఠాలు వైరల్
స్టాన్ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం
లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..

