భారత ప్రజలు ఏదో ఒకరోజు రాహుల్ ను ప్రధానిని చేస్తారు
భారత ప్రజలు ఏదో ఒకరోజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నవారిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంటుందని, మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ చెబితే ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు వినవా అని ఆయన అడిగారు.
భారత ప్రజలు ఏదో ఒకరోజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నవారిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంటుందని, మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ చెబితే ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు వినవా అని ఆయన అడిగారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 2026 రైల్వే జాబ్ క్యాలెండర్ రెడీ
BSNL బ్రాడ్బాండ్ ఫ్లాష్ సేల్.. బెనిఫిట్స్ ఇవే
ఇప్పుడే కొనేయండి.. కొత్త సంవత్సరంలో వాయింపే
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా? సొమ్ము చేసుకున్న విదేశీ బ్రాండ్
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...

