వక్ర గురువుతో ఆ రాశుల వారికి వరాల వర్షం పక్కా..! ఇందులో మీ రాశి ఉందా?
ప్రస్తుతం మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తున్న గురువుకు ఈ నెల (డిసెంబర్) 21 నుంచి మరింతగా బలం పెరుగుతోంది. ఈ గురువును రవి, కుజ, శుక్రులు సమ సప్తక దృష్టితో వీక్షిస్తున్నందువల్ల గురువు కొన్ని రాశులవారిని వేగంగా, బలంగా అనుగ్రహించే అవకాశం ఉంది. దీనివల్ల పెళ్లి, ప్రేమలు, గృహ ప్రవేశం, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, చదువుల వంటి విషయాల్లో ఒకటి రెండు నెలల్లో శుభయోగాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు దీనివల్ల లబ్ధి పొందడం జరుగుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6