Dark Marks: ముఖంపై నల్లటి మచ్చాలతో ఇబ్బందా.? ఇలా చేయండి మూడు వారాల్లో పక్కా రిజల్ట్‌..

మారుతోన్న ఆహార అలవాట్లు, పెరుగుతోన్న వాయు కాలుష్యం వెరసి మొటిమలతో ఇబ్బంది పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే మొటిమలు పోయిన తర్వాత నల్లటి మచ్చలు ఏర్పడే సమస్యను ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు. ఇలా ఏర్పడ్డ నల్లటి మొటిమలతో ఇబ్బందులు పడే వారు మార్కెట్లో..

Dark Marks: ముఖంపై నల్లటి మచ్చాలతో ఇబ్బందా.? ఇలా చేయండి మూడు వారాల్లో పక్కా రిజల్ట్‌..
Dark Marks
Follow us

|

Updated on: Mar 20, 2023 | 1:10 PM

మారుతోన్న ఆహార అలవాట్లు, పెరుగుతోన్న వాయు కాలుష్యం వెరసి మొటిమలతో ఇబ్బంది పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే మొటిమలు పోయిన తర్వాత నల్లటి మచ్చలు ఏర్పడే సమస్యను ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు. ఇలా ఏర్పడ్డ నల్లటి మొటిమలతో ఇబ్బందులు పడే వారు మార్కెట్లో దొరికే ప్రతీ క్రీమ్‌ను వాడేస్తుంటారు. దీంతో మచ్చలు తగ్గడం అటుంచి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటించడం ద్వారా నల్లటి మచ్చలకు చెక్‌ పెట్టొచ్చు. గుమ్మడి గింజల ద్వారా మచ్చలను దూరం చేసుకునే టెక్నిక్‌ ఉందని మీకు తెలుసా.? ఇందుకోసం ఏం చేయాలంటే..

గుమ్మడి గింజలతో ఫేస్‌ప్యాక్‌ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గుమ్మడికాయ గింజలు, తేనె, యాపిల్ వెనిగర్ కావల్సి వస్తాయి. ముందుగా గుమ్మడికాయ గింజల్ని మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్‌లా తయరా చేసుకోవాలి. అనంతరం అందులో కొద్దిగా తేనె, యాపిల్ వెనిగర్ కలపాలి. వీటన్నింటినీ కలిపి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే గుమ్మడికాయ గింజల ఫేస్‌ప్యాక్ రెడీ. మధ్యలో అవసరానికి అనుగుణంగా కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. లేదంటే తేనె కొంచెం ఎక్కువ వేసినా పర్లేదు.

ఇక ఈ పేస్ట్‌ను మచ్చలు ఉన్న చోట అప్లై చేసుకునే ముందే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం మచ్చలు ఉన్న చోటుతో పాటు ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టి చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి 1 నుంచి 2 సార్లు ఫేస్‌ప్యాక్‌ చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. మచ్చలు తగ్గడంతో పాటు కోల్పోయిన నిగారింపును తిరిగి పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..