Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పదార్థాలకు దూరంగా ఉండండి.. తిన్నారో ఇక అంతే సంగతులు..

సాధారణంగా వర్షాకాలంలో అత్యంత ఎక్కువగా వ్యాధుల భారిన పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జ్వరం, ఫ్లూ, ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు అధికంగా బాధిస్తుంటాయి.

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పదార్థాలకు దూరంగా ఉండండి.. తిన్నారో ఇక అంతే సంగతులు..
Monsoon Food
Follow us

|

Updated on: Jul 05, 2021 | 11:42 AM

సాధారణంగా వర్షాకాలంలో అత్యంత ఎక్కువగా వ్యాధుల భారిన పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జ్వరం, ఫ్లూ, ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు అధికంగా బాధిస్తుంటాయి. మిగతా సీజన్స్ కంటే ఈ వర్షాకాలంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ కాలంలో దోమల సమస్య ఎక్కువే. అలాగే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతోపాటు.. నీటిలో మార్పులు జరిగే అవకాశం ఎక్కువే ఉంటుంది. అలాగే వర్షాకాలంలో చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు అధికంగానే వస్తుంటాయి. అయితే ప్రస్తుత కరోనా కాలంలో ప్రతి వ్యాధి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇవి కరోనాతో జతకలిస్తే మరింత ప్రమాధకరం. అయితే ఈ కాలంలో సీజనల్ వ్యాధుల భారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని కూరగాయలను ఈ కాలంలో అస్సలు తినకూడదు. అవెంటో తెలుసుకుందామా.

నూనె వంటలు… వర్షాకాలంలో నూనె ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. సమోసా, బజ్జీలు, పాపడ్ వంటి ఆయిల్ ఫుడ్ ‏ను తీసుకోవడం మానుకోవాలి. ఆయిల్ ఫుడ్ తినడం వలన అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి.

ఆకు కూరలు.. ఈ సీజన్ లో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆకు కూరలలో గొంగళి పురుగులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఈ వర్షాకాలంలో ఆకు కూరలు తీసుకోవడం వలన కడుపు సమస్యలు, జీర్ణవ్యవస్థపై ప్రభావం ఉంటుంది. ఈ కాలంలో సోరెల్, నారీ, బచ్చలి కూర, మెంతి, పాలకూర, పుట్టగొడుగులు, బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలు వంటి కూరగాయలు తినడం మానుకోవాలి.

సలాడ్.. ఈ వర్షాకాలంలో సలాడ్ తీసుకోవడం మానుకోవాలి. ఈ కాలంలో పచ్చి కూరగాయలను తినడం వలన కడుపులో సమస్యలు మొదలవుతుంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే బ్యాక్టిరియా కారణంగా అనారోగ్య సమస్యలకు గురికావాల్సి ఉంటుంది.

చేపలు.. వర్షాకాలంలో చేపులు, రొయ్యలు వంటి సముద్ర ఆహారాన్ని అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ సమయంలో నీరు ఎక్కువగా కలుషితమవుతుంది. ఈ కాలంలో చేపలను తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్ల భారిన పడే అవకాశం ఉంటుంది.

Also Read: Radha: రెండో భర్తపై మరోసారి ఫిర్యాదు చేసిన హీరోయిన్.. చిత్రహింసలు పెడుతూ.. చంపుతానని బెదిరిస్తున్నాడని..

Ram Charan: చరణ్ సినిమాకు శంకర్ లైన్ క్లియర్ అయ్యిందా ? చెర్రీ న్యూ మూవీ షూటింగ్ అప్‏డేట్…

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు