ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోల హతం
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. దంతెవాడ జిల్లా అరాన్పూర్ అటవీప్రాంతంలో భద్రతాదళాలు, మావోల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. వారిలో ఓ మహిళ ఉంది. ఉదయం 5గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్, ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ కూంబింగ్ కొనసాగుతోంది.
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. దంతెవాడ జిల్లా అరాన్పూర్ అటవీప్రాంతంలో భద్రతాదళాలు, మావోల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. వారిలో ఓ మహిళ ఉంది. ఉదయం 5గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్, ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ కూంబింగ్ కొనసాగుతోంది.