ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోల హతం

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ జిల్లా అరాన్‌పూర్ అటవీప్రాంతంలో భద్రతాదళాలు, మావోల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. వారిలో ఓ మహిళ ఉంది. ఉదయం 5గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్, ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ కూంబింగ్ కొనసాగుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోల హతం
Follow us

| Edited By: Srinu

Updated on: May 08, 2019 | 5:52 PM

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ జిల్లా అరాన్‌పూర్ అటవీప్రాంతంలో భద్రతాదళాలు, మావోల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. వారిలో ఓ మహిళ ఉంది. ఉదయం 5గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్, ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ కూంబింగ్ కొనసాగుతోంది.