మంత్రాలయంలో పవిత్ర తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించిన శ్రీ మఠాధిపతులు.. సామూహిక స్నానాలతో…నిబంధనలకు నీళ్లు

కర్నూలు జిల్లా మంత్రాలయంలో పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్రతీర్థులు కావేరి, కృష్ణ, గోదావరి, పెన్న, బ్రహ్మపుత్రానది సప్త నదుల నీటిని తుంగభద్రలో కలిపి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించారు. తుంగభద్ర నదికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పీఠాధిపతులు పుష్కర పుణ్యస్నానం చేశారు.12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉండటం, రెండో దశ మొదలవ్వడం, నిపుణుల […]

మంత్రాలయంలో పవిత్ర తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించిన శ్రీ మఠాధిపతులు.. సామూహిక స్నానాలతో...నిబంధనలకు నీళ్లు
Follow us

|

Updated on: Nov 20, 2020 | 3:57 PM

కర్నూలు జిల్లా మంత్రాలయంలో పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్రతీర్థులు కావేరి, కృష్ణ, గోదావరి, పెన్న, బ్రహ్మపుత్రానది సప్త నదుల నీటిని తుంగభద్రలో కలిపి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించారు. తుంగభద్ర నదికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పీఠాధిపతులు పుష్కర పుణ్యస్నానం చేశారు.12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉండటం, రెండో దశ మొదలవ్వడం, నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. భక్తులు నదిలో పుష్కరస్నానాలు ఆచరించేందుకు అనుమతి నిరాకరించింది. అయితే పిండప్రదానాలకు అవకాశం కల్పించింది. కాగా, వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కి నదిలో దిగి సమూహంగా పుణ్య స్నానాలు చేస్తున్నారు భక్తులు.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..