AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM..

1. కాంగ్రెస్‌తో వైసీపీ కలవనుందా..? కేంద్రంలో మళ్లీ ఢిల్లీ కుర్చీపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తనతో కలసివచ్చే పార్టీలతో దృష్టి పెడుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తనకు మద్దతిచ్చే పార్టీల మీద ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. జగన్ నేతృత్యవంలోని.. Read More 2. కాలినడకన బద్రీనాథ్‌కు మోదీ.. ధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక సందర్శన యాత్ర ఉత్తరఖండ్‌లో కొనసాగుతోంది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బద్రినాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించారు. ప్రధాని రాకతో అధికారులు కేథారినాథ్, బద్రీనాథ్.. […]

టాప్ 10 న్యూస్ @ 6PM..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2019 | 5:57 PM

Share

1. కాంగ్రెస్‌తో వైసీపీ కలవనుందా..?

కేంద్రంలో మళ్లీ ఢిల్లీ కుర్చీపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తనతో కలసివచ్చే పార్టీలతో దృష్టి పెడుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తనకు మద్దతిచ్చే పార్టీల మీద ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. జగన్ నేతృత్యవంలోని.. Read More

2. కాలినడకన బద్రీనాథ్‌కు మోదీ..

ధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక సందర్శన యాత్ర ఉత్తరఖండ్‌లో కొనసాగుతోంది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బద్రినాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించారు. ప్రధాని రాకతో అధికారులు కేథారినాథ్, బద్రీనాథ్.. Read More

3. ‘ఎగ్జిట్‌ పోల్స్‌’పై ఎందుకంత హైరానా..?

ఎగ్జిగ్ పోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ నేత వర్ల రామయ్య. అవి నిజం కావచ్చని లేదా అబద్ధం కావచ్చని.. Read More

4. ‘ఆంధ్రా ఆక్టోపస్’ జోస్యం ఫలిస్తుందా..?

ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి సర్వే ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఏడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత తన సర్వే ఫలితాలను.. Read More

5. ఫలితాల తర్వాత బాబు ఎవరో..? : జీవీఎల్

2019 ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం చంద్రబాబును ఢిల్లీలో పట్టించుకునేవారుండరని చెప్పారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు. కేంద్రంలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ వచ్చే పరిస్థితి లేదని.. Read More

6. ముగిసిన ఏడో విడత పోలింగ్

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. మొత్తం ఏడు విడతలుగా జరిగిన పోలింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 53.03 శాతం ఓటింగ్ నమోదైంది. బీహర్‌లో 46.75 శాతం, మధ్యప్రదేశ్‌లో 59.75 శాతం.. Read More

7. బెంగాల్‌లో నాటు బాంబులు, లాఠీ ఛార్జ్.. పేట్రేగిన ‘వయొలెన్స్’

చివరి దశ పోలింగ్ కొనసాగుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ హింసకాండ చెలరేగింది. భాత్పరా నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలు నాటుబాంబులు విసురుకోవడంతోనూ.. Read More

8. హాజీపూర్ ఘటనపై కేటీఆర్ స్పందన..

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ఘటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మాల్యాల గ్రామ సర్పంచ్ బిట్టు శ్రీనివాస్ చేసిన ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. Read More

9. మేమూ ఓటేశామన్న అవిభక్త కవలలు

ఓటు హక్కు వినియోగించుకోవడం దేశ పౌరుడిగా ప్రతిఒక్కరి ప్రథమ కర్తవ్యం. కానీ ప్రస్తుతం ఎంతో మంది దానిని ఉపయోగించుకోవడం లేదు. అయితే బీహార్ రాజధాని పాట్నాలో తొలిసారిగా.. Read More

10. ఆయన సర్వే విలువ తెలంగాణ ఫలితాల్లో తేలిపోయింది: పెద్దిరెడ్డి

కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. వైసీపీ కీలక పాత్ర పోషిస్తుందని వైసీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. లగడపాటి సర్వేపై మండిపడ్డ ఆయన.. Read More