టాప్ 10 న్యూస్ @ 6PM..

1. హస్తినలో ఎవరు కింగ్ ? హంగ్ తప్పదా ? ఎన్నికల ‘ క్రతువు ‘ ముగిసింది. ఇక ఫలితాల వెల్లడికి వారం రోజులు మాత్రమే వ్యవధి ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో..ఓ  రాజకీయ మహా సంగ్రామానికి తెర ముగిసినట్టే.. Read more 2. మోదీని ‘ డిక్షనరీ ‘ తో టార్గెట్ చేసిన రాహుల్ ఎన్నికల సంరంభం ముగిసినా..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీని  వదిలిపెట్టడంలేదు. ‘ ఇంగ్లీషు భాషలో కొత్త […]

టాప్ 10 న్యూస్ @ 6PM..
Follow us

| Edited By:

Updated on: May 17, 2019 | 5:58 PM

1. హస్తినలో ఎవరు కింగ్ ? హంగ్ తప్పదా ?

ఎన్నికల ‘ క్రతువు ‘ ముగిసింది. ఇక ఫలితాల వెల్లడికి వారం రోజులు మాత్రమే వ్యవధి ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో..ఓ  రాజకీయ మహా సంగ్రామానికి తెర ముగిసినట్టే.. Read more

2. మోదీని ‘ డిక్షనరీ ‘ తో టార్గెట్ చేసిన రాహుల్

ఎన్నికల సంరంభం ముగిసినా..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీని  వదిలిపెట్టడంలేదు. ‘ ఇంగ్లీషు భాషలో కొత్త పదం వచ్చి చేరిందంటూ.. Read more

3. తిరుపతి వస్తే చూపుతా నా తడాఖా..!

చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల పరిధిలో రీపోలింగ్‌కు ఈసీ ప్రకటన చేయడం తెలిసిందే. ఈ ఐదు ప్రాంతాలు టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతాలు కావడంతో అక్కడ వైసీపీ నేతల ప్రవేశానికి.. Read more

4. ‘ అమేథీలో నమాజ్, ఉజ్జయినిలో పూజలా..?’

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఒకరు అమేథీలోని మసీదుల్లో నమాజ్ చేశారని, ఆ తరువాత మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరాలయంలో పూజలు చేశారని.. Read more

5. హిస్టరీ క్రియేట్ చేస్తాం – మోదీ

దేశంలో చరిత్రాత్మక తీర్పు రాబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీ రెండోసారి..Read more

6. అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులున్నారు: కమల్ వివరణ

స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని, మహాత్మా గాంధీని చంపిన నాధురామ్ గాడ్సే మొదటి టెర్రరిస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు.. Read more

7. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయెవరో తెలుసా..?

బిగ్‌బీ ఓ ఆసక్తికరమైన, పాత కాలం నాటి ఫొటో ఒకటి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా..? ఓ అగ్ర హీరోయిన్.. గుర్తు పట్టండి..?.. Read more

8. వరల్డ్‌కప్‌కి కామెంటేటర్లు ఎవరో తెలుసా.!

ఐసీసీ 2019 వన్డే వరల్డ్‌కప్ ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించే 24 మంది సభ్యులను .. Read more

9. చంద్రగిరికి, చంద్రబాబుకు లింక్.. రీపోలింగ్ రేపిన చిచ్చు.!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీ-పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషన్ నిర్ణయానికి.. Read more

10. మరీ ఇంత ఘోరమా.. తల్లిని చంపి.. గర్భసంచి నుంచి బిడ్డను తీసి

పెంచుకునేందుకు తమకు ఓ బేబి కావాలనుకున్న ఓ తల్లీకూతురు అమానుషంగా ప్రవర్తించారు. గర్భవతిగా ఉన్న 19ఏళ్ల టీనేజర్‌ను హతమార్చి, ఆమె గర్భసంచి నుంచి.. Read more