AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలోనే అతి పిన్న జడ్జిగా… 21 ఏళ్ల యువకుడు!

జైపూర్‌కు చెందిన మయాంక్ ప్రతాప్ సింగ్ కేవలం 21 సంవత్సరాల వయసులో రాజస్థాన్ జ్యుడిషియల్ సర్వీసెస్ 2018 పరీక్ష నెగ్గి చరిత్ర సృష్టించాడు. దీంతో దేశంలోని న్యాయమూర్తుల్లో అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు. “సమాజంలో న్యాయమూర్తుల కోసం కేటాయించిన ప్రాముఖ్యత మరియు గౌరవం ద్వారా నేను ఎప్పుడో న్యాయ సేవల వైపు ఆకర్షితుడయ్యాను. ఈ సంవత్సరం రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సు పూర్తిచేశాను అని మయాంక్ తెలిపారు. “ఈ విజయంతో నేను సంతోషంగా ఉన్నాను మరియు […]

దేశంలోనే అతి పిన్న జడ్జిగా... 21 ఏళ్ల యువకుడు!
TV9 Telugu Digital Desk
| Edited By: Nikhil|

Updated on: Nov 22, 2019 | 4:20 PM

Share

జైపూర్‌కు చెందిన మయాంక్ ప్రతాప్ సింగ్ కేవలం 21 సంవత్సరాల వయసులో రాజస్థాన్ జ్యుడిషియల్ సర్వీసెస్ 2018 పరీక్ష నెగ్గి చరిత్ర సృష్టించాడు. దీంతో దేశంలోని న్యాయమూర్తుల్లో అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు. “సమాజంలో న్యాయమూర్తుల కోసం కేటాయించిన ప్రాముఖ్యత మరియు గౌరవం ద్వారా నేను ఎప్పుడో న్యాయ సేవల వైపు ఆకర్షితుడయ్యాను. ఈ సంవత్సరం రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సు పూర్తిచేశాను అని మయాంక్ తెలిపారు.

“ఈ విజయంతో నేను సంతోషంగా ఉన్నాను మరియు నా కుటుంబానికి, ఉపాధ్యాయులకు మరియు వారి శ్రేయోభిలాషులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, మొదటి ప్రయత్నంలోనే నేను ఈ పరీక్షలో ఉత్తీర్ణుడవడంలో వారి కృషి ఎనలేనిదని మయాంక్ అన్నారు. జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్ష హాజరు కావడానికి అసలు వయస్సు 23 సంవత్సరాలు, అయితే దీనిని ఈ ఏడాది రాజస్థాన్ హైకోర్టు 21 సంవత్సరాలకు తగ్గించింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఇది సహాయపడుతుందని మయాంక్ వివరించారు.