దేశ తొలి లోక్పాల్గా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ప్రమాణ స్వీకారం
దేశ తొలి లోక్పాల్గా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ జస్టిస్ ఘోష్తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా.. దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. అవినీతిపై పోరాటంలో ఇది మరో ముందడుగు అని అన్నారు. అధికారులను శిక్షించేందుకే వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ప్రధాని చెబుతున్నారు.
దేశ తొలి లోక్పాల్గా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ జస్టిస్ ఘోష్తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా.. దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. అవినీతిపై పోరాటంలో ఇది మరో ముందడుగు అని అన్నారు. అధికారులను శిక్షించేందుకే వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ప్రధాని చెబుతున్నారు.