ఈఎస్ఐ పరిధి ఉద్యోగులకు భారీ ఊరట!
ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఆరోగ్య బీమాకు సంబంధించి ఉద్యోగుల సభ్యత్వ రుసుంను తగ్గించింది ఆరోగ్య భరోసా కింద వసూలు చేస్తున్న వాటా ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 4 శాతానికి కుదించింది. ఈఎస్ఐ చట్టం ప్రకారం- యజమానులు, కార్మికులూ సంయ్తుంగా ఈ నిధికి కాంట్రిబ్యూట్ చేస్తారు. యాజమాన్య వాటాను 4.75 శాతం నుంచి 3.25 శాతానికి, ఉద్యోగుల (కార్మికుల) నుంచి వసూలు చేస్తున్న రుసుమును 1.75శాతం నుంచి 0.75శాతానికి తగ్గిస్తూ […]
ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఆరోగ్య బీమాకు సంబంధించి ఉద్యోగుల సభ్యత్వ రుసుంను తగ్గించింది ఆరోగ్య భరోసా కింద వసూలు చేస్తున్న వాటా ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 4 శాతానికి కుదించింది. ఈఎస్ఐ చట్టం ప్రకారం- యజమానులు, కార్మికులూ సంయ్తుంగా ఈ నిధికి కాంట్రిబ్యూట్ చేస్తారు. యాజమాన్య వాటాను 4.75 శాతం నుంచి 3.25 శాతానికి, ఉద్యోగుల (కార్మికుల) నుంచి వసూలు చేస్తున్న రుసుమును 1.75శాతం నుంచి 0.75శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ తగ్గింపు జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇలా ఈఎస్ఐ రేటును తగ్గించడం 22 ఏళ్లలో ఇదే ప్రథమం. దీని వల్ల 3.6 కోట్ల మంది కార్మికులు, 12.84 లక్షల మంది యజమానులు లాభపడనున్నారు.
Government Reduces the Rate of ESI Contribution from 6.5% to 4%.The reduced rate of contribution will bring about a substantial relief to workers and it will facilitate further enrollment of workers under the ESI scheme.
Details here: https://t.co/Qual78lcPJ pic.twitter.com/hDvR02TAx8
— PIB India (@PIB_India) June 13, 2019
In a historic decision Govt reduces rate of contribution under the ESI Act from 6.5% to 4% w.e.f 01.07.201
employers’ contribution reduced from 4.75% to 3.25% employees’ contribution reduced from 1.75% to 0.75%
decision to benefit 3.6 cr employees and 12.85 lakh employers
— PIB India (@PIB_India) June 13, 2019