కరోనా వేళ.. ట్రంప్ టీంలో ఆరుగురు భారతీయులకు చోటు.. ఎవరో తెలుసా..

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు ఈ దేశంలోనే నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ మహమ్మారి దెబ్బకి అమెరికా ఆర్ధిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్లీ పరుగులెత్తించేందుకు వివిధ రంగాల నుంచి 200 మంది ప్రముఖులను తన సలహాదారులుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించుకున్నారు. వీరిని డజన్ పైగా గ్రూప్స్ కింద విడదీసి.. వివిధ రంగాల ద్వారా ఆర్ధిక వ్యవస్థను ఎలా పెంపొందించాలన్న […]

కరోనా వేళ.. ట్రంప్ టీంలో ఆరుగురు భారతీయులకు చోటు.. ఎవరో తెలుసా..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 15, 2020 | 7:18 PM

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు ఈ దేశంలోనే నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ మహమ్మారి దెబ్బకి అమెరికా ఆర్ధిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్లీ పరుగులెత్తించేందుకు వివిధ రంగాల నుంచి 200 మంది ప్రముఖులను తన సలహాదారులుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించుకున్నారు. వీరిని డజన్ పైగా గ్రూప్స్ కింద విడదీసి.. వివిధ రంగాల ద్వారా ఆర్ధిక వ్యవస్థను ఎలా పెంపొందించాలన్న సలహాలు తీసుకోనున్నారు.

ట్రంప్ టీంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఫేస్‌బుక్‌ సీఈఓ జూకర్‌బర్గ్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పాటు భారతీయ సంతతికి చెందిన అరవింద్ కృష్ణ(ఐబీఎం), సంజయ్ మెహ్రోత్రా(మైక్రాన్), ఒరాకిల్ ల్యారీ ఎలిసన్, ఇండో అమెరికన్ అన్న ముఖర్జీ మొదలగున వారు ఉన్నారు. వీరందరూ అగ్రికల్చర్, బ్యాంకింగ్, కన్‌స్ట్రక్షన్, లేబర్, డిఫెన్స్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫుడ్ అండ్ బెవేరేజ్స్, హెల్త్ కేర్, మ్యాన్‌ఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్, టెలికాం, స్పోర్ట్స్ వంటి రంగాలు ద్వారా ఎకానమీ ఎలా సాధించవచ్చునని సలహాలు, సూత్రాలు ఇస్తారు. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 614,246 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 26,064కు చేరింది.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు