AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు డబ్బులతో రాజకీయం చేస్తున్నారు: జీవీఎల్

బీజేపీ పూర్తి మెజార్టీ సాధించి మరోసారి మోదీ సారధ్యంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఏపీలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేదన్నారు. చంద్రబాబు డబ్బులతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 15వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. పోలీస్ వాహనాల్లోనూ, హెలీకాఫ్టర్లలోనూ డబ్బులను తరలిస్తున్నారని విమర్శించారు. మోదీని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారాయన. కడప జిల్లాలో టీడీపీకి ఒక్కసీటు కూడా […]

చంద్రబాబు డబ్బులతో రాజకీయం చేస్తున్నారు: జీవీఎల్
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 09, 2019 | 11:56 AM

Share

బీజేపీ పూర్తి మెజార్టీ సాధించి మరోసారి మోదీ సారధ్యంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఏపీలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేదన్నారు. చంద్రబాబు డబ్బులతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 15వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. పోలీస్ వాహనాల్లోనూ, హెలీకాఫ్టర్లలోనూ డబ్బులను తరలిస్తున్నారని విమర్శించారు. మోదీని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారాయన. కడప జిల్లాలో టీడీపీకి ఒక్కసీటు కూడా రాదన్నారు జీవీఎల్ నరసింహారావు.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు