AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ రాజధానిపై బీజేపీ నిర్ణయం ఇదే..!

రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించింది. అమరావతి రైతులకు అండగా నిలబడాలని తీర్మానించింది. ‘మూడు రాజధానులు’ తమకు సమ్మతం కాదని తేల్చి చెప్పింది. సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకూ సిద్ధం కావాలని నిర్ణయించుకుంది. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో గుంటూరులో శనివారం ఆ పార్టీ ముఖ్య నేతలు (కోర్‌ కమిటీ సభ్యులు) సమావేశమయ్యారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌, మహిళా […]

ఏపీ రాజధానిపై బీజేపీ నిర్ణయం ఇదే..!
Ram Naramaneni
|

Updated on: Jan 12, 2020 | 11:23 AM

Share

రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించింది. అమరావతి రైతులకు అండగా నిలబడాలని తీర్మానించింది. ‘మూడు రాజధానులు’ తమకు సమ్మతం కాదని తేల్చి చెప్పింది. సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకూ సిద్ధం కావాలని నిర్ణయించుకుంది. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో గుంటూరులో శనివారం ఆ పార్టీ ముఖ్య నేతలు (కోర్‌ కమిటీ సభ్యులు) సమావేశమయ్యారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌, మహిళా మోర్చా జాతీయ నాయకురాలు పురందేశ్వరి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… రాజ్‌భవన్‌, సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయం, అసెంబ్లీ, సీడ్‌ క్యాపిటల్‌ ఇలా ఏపీకి ముఖ్య పాలనా కేంద్రంగా అమరావతే ఉండాలని సమావేశంలో తీర్మానించారు. అమరావతిపై పార్టీ నేతలు తలోరకంగా మాట్లాడకూడదనే అంశంపైనా చర్చించారు. రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ కన్నా చేస్తున్న ప్రకటనే పార్టీ విధానంగా ఉండాలని సుజనా సూచించారు. దీనికి సీఎం రమేశ్‌, పురందేశ్వరి తదితరులు మద్దతు పలికారు. రాజధాని విషయంలో కేంద్రం పాత్ర ఏమీ ఉండదని, తటస్థంగా ఉంటే సరిపోతుందని జీవీఎల్‌ అన్నట్లు తెలిసింది.

Follow Us
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ
జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే..
జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే..