క్షమాపణా ?ఎందుకు చెప్పాలి ? కాంగ్రెస్ నేత శశిథరూర్
పుల్వామా దాడిపై తాము చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ చేసిన డిమాండును కాంగ్రెస్ నేత శశిథరూర్ కొట్టిపారేశారు. ఎందుకు అపాలజీ చెప్పాలని ప్రశ్నించారు. మన సైనికులను సురక్షితంగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరినందుకా ? మన అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలిపినందుకా ? ఎందుకు చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీకి తాము సారీ చెప్పే ప్రసేక్తే లేదని తెగేసి చెప్పారు. పుల్వామా ఉదంతంపై తమ పార్టీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు. I am […]
పుల్వామా దాడిపై తాము చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ చేసిన డిమాండును కాంగ్రెస్ నేత శశిథరూర్ కొట్టిపారేశారు. ఎందుకు అపాలజీ చెప్పాలని ప్రశ్నించారు. మన సైనికులను సురక్షితంగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరినందుకా ? మన అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలిపినందుకా ? ఎందుకు చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీకి తాము సారీ చెప్పే ప్రసేక్తే లేదని తెగేసి చెప్పారు. పుల్వామా ఉదంతంపై తమ పార్టీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు.
I am still trying to figure out what @INCIndia is supposed to apologise for. For expecting the government to keep our soldiers safe? For rallying around the flag rather than politicising a national tragedy? For expressing condolences to the families of our martyrs? #Pulwama https://t.co/oxY2UOFeum
— Shashi Tharoor (@ShashiTharoor) October 31, 2020