చిత్తూరు ఎన్నికల్లో శ్రీలంక పంచాయితీ! సామాజిక గుర్తింపు కోసం లంక శరణార్థుల సుదీర్ఘ పోరాటం

చిత్తూరు ఎన్నికల్లో శ్రీలంక పంచాయితీ! వినడానికి వింతగా ఉన్నా ఇది 40 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశం! సామాజిక గుర్తింపు కోసం శ్రీలంక..

చిత్తూరు ఎన్నికల్లో శ్రీలంక పంచాయితీ! సామాజిక గుర్తింపు కోసం లంక శరణార్థుల సుదీర్ఘ పోరాటం
Follow us

|

Updated on: Feb 12, 2021 | 7:17 PM

చిత్తూరు ఎన్నికల్లో శ్రీలంక పంచాయితీ! వినడానికి వింతగా ఉన్నా ఇది 40 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశం! సామాజిక గుర్తింపు కోసం శ్రీలంక శరణార్థుల సుదీర్ఘ పోరాటం! చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగిన శ్రీలంక శరణార్థులకు కుల ధృవీకరణ పత్రాలు దక్కక, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. మా ఓట్లు కావాలి..సమస్యలు మాత్రం పట్టవా? అంటూ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామంటున్నారు. అసలు మేము ఎందుకు వేయాలి ఓటు? అని నిలదీస్తున్నారు.

కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వని మీకు.. ఓటు ఎందుకు వేయాలి? అంటూ ప్రశ్నిస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తేనే ఓటు వేస్తాం అంటే తేల్చిచెబుతున్నారు చిత్తూరు జిల్లాలో శ్రీలంక శరణార్థులు! ఓటర్లుగా తప్ప..మమ్మల్ని మనుషులుగా గుర్తించరా? ఇక్కడే పుట్టి పెరిగి డిగ్రీలు చదువుకున్న తమకు..సామాజిక గుర్తింపు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నిస్తున్నారు ఈ యువతీ యువకులు!

చిత్తూరుజిల్లా గంగవరానికి నలభై ఏళ్ల క్రితం శ్రీలంక నుంచి శరణార్థులుగా వచ్చిన కుటుంబాల ఆవేదన ఇది! నిజానికి వీళ్లంతా భారతీయులే! బ్రిటీష్‌ పాలనలో ఉపాధి కోసం శ్రీలంకకు వెళ్లి..1983లో శరణార్థులుగా చిత్తూరు జిల్లాకు వచ్చి.. అనేక ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారిలో 250 మందికిపైగా గంగవరం శ్రీలంకకాలనీలో స్థిరపడ్డారు. నాలుగు దశాబ్దాలుగా సామాజిక గుర్తింపు కోసం పోరాడుతున్నారు.

క్యాస్ట్‌ సర్టిఫికేట్‌ కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి వీళ్లది. గంగవరం శ్రీలంక కాలనీలో 90 మందికిపైగానే యువతీ యువకులకు డిగ్రీ పట్టాలున్నా..కుల ధృవీకరణ పత్రాలు లేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపే వరకూ ఓట్లు వేయమని హెచ్చరిస్తున్నారు. నలభై ఏళ్ల తమ పోరాటాన్ని ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నారు ఈ యువతీ యువకులు!

శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులకు తమిళనాడు, కేరళ, ఏపీలోని ఇతర జిల్లాల్లో సామాజిక గుర్తింపు లభించిందనీ..గంగవరం మండలంలోనే అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. నలభై ఏళ్లుగా ఓటర్లుగానే మిగిలిపోయిన తమకు.. సామాజిక గుర్తింపునిచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని శ్రీలంక శరణార్థి కుటుంబాలు కోరుతున్నాయి.

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..