Paneer: డయాబెటిక్‌ రోగులు పనీర్‌ను తినొచ్చా? తినకూడదా? ఆరోగ్య నిపుణుల సలహా ఇదే

పనీర్‌లో అధిక ప్రోటీన్ ఉంటుంది. అలాగే తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి.  దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా పనీర్ చాలా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

Paneer: డయాబెటిక్‌ రోగులు పనీర్‌ను తినొచ్చా? తినకూడదా? ఆరోగ్య నిపుణుల సలహా ఇదే
Paneer
Follow us

|

Updated on: Jan 08, 2023 | 9:52 AM

మధుమేహం రోగాన్ని శాశ్వతంగా నివారించలేం కానీ రక్తంలో షుగర్‌ స్థాయులను నియంత్రించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు హెల్దీఫుడ్‌ తీసుకోవడం, శారీరక శ్రమ, వ్యాయామాలు చేయడం తదితర అలవాట్లతో రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం పిండి పదార్థాలు తక్కువగా ఉండే వాటిని ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో పనీర్‌ కూడా ఒకటి. పనీర్‌లో అధిక ప్రోటీన్ ఉంటుంది. అలాగే తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి.  దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా పనీర్ చాలా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. డయాబెటిక్ పేషెంట్లు పగలు లేదా రాత్రి భోజనంలో పనీర్ తీసుకోవచ్చు. టోన్డ్ మిల్క్‌తో తయారుచేసిన పనీర్ బ్లడ్ షుగర్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. షుగర్ పేషెంట్లకు రోజులో 80 నుంచి 100 గ్రాముల పనీర్ తీసుకుంటే సరిపోతుంది. రక్తపోటును అదుపులో ఉంచుకోవడంతో పాటు మధుమేహాన్ని నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.

ఇలా తీసుకోండి..

పనీర్‌లో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. షుగర్ పేషెంట్లకు పనీర్ తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పనీర్‌ను పచ్చిగానైనా లేదా వండిన రూపంలో తీసుకోవచ్చు. పచ్చి పనీర్‌లో కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది షుగర్ రోగులకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది . ఇది కాకుండా, పనీర్‌ను ప్రత్యేక వంటకంగా కూడా తినవచ్చు. కూరగాయలతో కలిపి సలాడ్లు, లేదా స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

ప్రయోజనాలివే..

  • పనీర్ తక్కువ GI కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన ఆహారం.
  • కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల పనీర్ రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెరగకుండా సహాయపడుతుంది.
  • పనీర్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
  • పనీర్‌లో ప్రోటీన్లు, వివిధ సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి యాంటీఆక్సిడెంట్‌లుగా పనిచేస్తాయి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాన కోసం మాత్రమే. టీవీ9 ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్రువీకరించదు. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..