రాహుల్ ఫ్యాన్స్‌కు షాకివ్వనున్న పున్నూ..!

బిగ్‌బాస్ మూడో సీజన్‌లో రాహుల్ సింప్లిగంజ్, పునర్నవి భూపాలం మధ్య జరిగిన కెమిస్ట్రీని బుల్లితెర ప్రేక్షకులెవరూ అంత ఈజీగా మర్చిపోరు. అంతేకాదు ఈ రియాలిటీ షో తరువాత కూడా వీరిద్దరు మంచి ర్యాపోను మెయిన్‌టెన్ చేస్తున్నారు. కలిసి పార్టీలు చేసుకుంటూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని ఈ ఇద్దరు ఖండిస్తున్నా.. ఆ రూమర్లకు మాత్రం ఇంతవరకు చెక్ పడలేదు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం […]

రాహుల్ ఫ్యాన్స్‌కు షాకివ్వనున్న పున్నూ..!
Follow us

| Edited By:

Updated on: Feb 10, 2020 | 8:30 PM

బిగ్‌బాస్ మూడో సీజన్‌లో రాహుల్ సింప్లిగంజ్, పునర్నవి భూపాలం మధ్య జరిగిన కెమిస్ట్రీని బుల్లితెర ప్రేక్షకులెవరూ అంత ఈజీగా మర్చిపోరు. అంతేకాదు ఈ రియాలిటీ షో తరువాత కూడా వీరిద్దరు మంచి ర్యాపోను మెయిన్‌టెన్ చేస్తున్నారు. కలిసి పార్టీలు చేసుకుంటూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని ఈ ఇద్దరు ఖండిస్తున్నా.. ఆ రూమర్లకు మాత్రం ఇంతవరకు చెక్ పడలేదు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం రాహుల్ ఫ్యాన్స్‌కు పునర్నవి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

అదేంటంటే.. త్వరలో పునర్నవి పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో గత కొన్ని రోజులుగా రిలేషన్‌లో ఉన్న పున్నూ.. అతడిని వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రాహుల్‌తో ప్రేమ వార్తలకు చెక్ పెట్టేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా బిగ్‌బాస్‌ తరువాత పునర్నవి సినిమాల్లోనూ దూసుకుపోతోంది. సైకిల్, ఒక చిన్న విరామం సినిమాల్లో ఆమె నటించగా.. ఒక చిన్న విరామం విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు మరో రెండు చిత్రాల్లో పునర్నవి కనిపించబోతున్నట్లు సమాచారం.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు