సల్మాన్తో కలిసి పని చేయను – దిశా
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘భారత్’ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట ప్రియాంక చోప్రాను అనుకుంటే.. అనూహ్యంగా ఆమె స్థానంలో కత్రినా కైఫ్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసుకుని జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్తో పాటు మరో […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘భారత్’ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట ప్రియాంక చోప్రాను అనుకుంటే.. అనూహ్యంగా ఆమె స్థానంలో కత్రినా కైఫ్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసుకుని జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో కత్రినా కైఫ్తో పాటు మరో హీరోయిన్ గా చేసిన దిశా పటాని.. ఈ సినిమా తరువాత సల్మాన్ ఖాన్తో మరో సినిమా చేయబోనని స్పష్టం చేసిందట. అసలు కారణం ఏంటి అనేది తెలియదు గానీ.. సల్మాన్ పక్కన చిన్న పిల్లలా కనిపిస్తున్నానని.. అందుకే ఇకపై సల్మాన్తో కలిసి పని చేయనని తేల్చి చెప్పింది దిశా పటాని.