AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: బంగారం పేరుతో బురిడీ కొట్టించాడు.. రెవెన్యూ అధికారి వసూళ్ల పర్వంపై విచారణకు ఆదేశం..

తులం బంగారమిస్తే అద్దెలన్నీ మాఫీ చేయిస్తానంటూ ఓ రిటైర్డ్‌ రెవెన్యూ అధికారి దుకాణ దారులను బురిడీ కొట్టించాడు. వారిని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేశాడు

Crime News: బంగారం పేరుతో బురిడీ కొట్టించాడు.. రెవెన్యూ అధికారి వసూళ్ల పర్వంపై విచారణకు ఆదేశం..
Basha Shek
|

Updated on: Nov 03, 2021 | 9:23 AM

Share

తులం బంగారమిస్తే అద్దెలన్నీ మాఫీ చేయిస్తానంటూ ఓ రిటైర్డ్‌ రెవెన్యూ అధికారి దుకాణ దారులను బురిడీ కొట్టించాడు. వారిని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేశాడు. అయితే ప్రస్తుతం కొత్త పాలక వర్గం వచ్చి మళ్లీ దుకాణ దారులను అద్దె వసూలు చేయమనడంతో ఆ రెవెన్యూ అధికారి మోసం బయటపడింది. కర్నూలు నగర పాలక సంస్థలో జరిగిన ఈ మోసంపై బాధితులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు. దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని కలెక్టర్‌తో పాటు డీఆర్వోలకు ఆదేశాలు అందాయి.

విచారణకు ఆదేశం.. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 429 దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు రూ. 6 లక్షల ఆదాయం నగరపాలక సంస్థకు అందుతోంది. అయితే దుకాణాల లీజు ముగియడంతో కొన్ని నెలల క్రితం రిజర్వేషన్‌ పద్ధతిలో మళ్లీ దుకాణాల కేటాయింపు చేశారు. వీటికి ఇంకా వేలం నిర్వహించాల్సి ఉంది. అయితే ఓ రెవెన్యూ అధికారి (ప్రస్తుతం రిటైర్డ్‌ అయ్యారు) ఆయా దుకాణాలకు చెందిన అద్దె వసూళ్లలో భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు. తులం బంగారం లేదా రూ. 40 వేలు ఇస్తే చెల్లించాల్సిన అద్దెల్లో 50 శాతం వరకు రాయితీ ఇస్తామని దుకాణ దారులను నమ్మించాడు. ఇతర అధికారులు మళ్లీ మీ జోలికి రాకుండా చూస్తామని వారి నుంచి భారీగా వసూళ్లు రాబట్టాడు. ప్రస్తుతం కొత్త పాలక వర్గం రావడంతో ఈ వసూళ్ల పర్వం బయటపడింది. ముఖ్యమంత్రి దాకా ఈ విషయం చేరడంతో రెవెన్యూ అధికారి చేతివాటంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని కర్నూల్‌ నగర పాలక సంస్థ డీకే బాలాజీకి ఆదేశాలు అందాయి.

Also Read:

Kerala woman: పెళ్లైన మరుసటి రోజే భర్తకు షాకిచ్చిన భార్య.. బయటకు వెళ్లొస్తానని చెప్పి ప్రియురాలితో జంప్.. భర్తకు గుండెపోటు..

Crime news: నా భర్త పోర్న్‌కు అలవాటు పడ్డాడు.. కాల్‌ గర్ల్స్‌ కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నాడు.. న్యాయం చేయాలని కోర్టు మెట్లెక్కిన భార్య..

Road Accident: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్.. పంట పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

Follow Us
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర
ఏపీలో మరో స్టీల్ ప్లాంట్. . ప్రారంభం ఎప్పుడంటే..?
ఏపీలో మరో స్టీల్ ప్లాంట్. . ప్రారంభం ఎప్పుడంటే..?
లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. BRS, BJPపై కవిత కీలక వ్యాఖ్యలు
లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. BRS, BJPపై కవిత కీలక వ్యాఖ్యలు
పుంజు మాంసం ఇలా వండితే.. టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు
పుంజు మాంసం ఇలా వండితే.. టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు
వెరైటీ షాట్ కోసం లేడీ రోహిత్ ప్లాన్.. కట్‌చేస్తే..
వెరైటీ షాట్ కోసం లేడీ రోహిత్ ప్లాన్.. కట్‌చేస్తే..
మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత
మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే