AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mig-21 Fighter Aircraft Crashes: రాజస్థాన్‌లో కూలిన మిగ్‌-21 యుద్ధ విమానం.. పైలట్‌ సురక్షితం

Mig-21 Fighter Aircraft Crashes:రాజస్థాన్‌లోని ఓ యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. సూరత్‌గఢ్‌లోని ఎయిర్‌బెస్‌లో భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21...

Mig-21 Fighter Aircraft Crashes: రాజస్థాన్‌లో కూలిన మిగ్‌-21 యుద్ధ విమానం.. పైలట్‌ సురక్షితం
Subhash Goud
|

Updated on: Jan 06, 2021 | 1:04 AM

Share

Mig-21 Fighter Aircraft Crashes:రాజస్థాన్‌లోని ఓ యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. సూరత్‌గఢ్‌లోని ఎయిర్‌బెస్‌లో భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 బైసన్‌ యుద్ధ విమానం ల్యాండింగ్‌ సమయంలో తలెత్తిన సమస్య కారణంగా కూలిపోయినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడు. ఎలాంటి ఆస్తినష్టం కూడా జరగనట్లు తెలుస్తోంది. విమానం ఒక్కసారిగా కూలడంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఎయిర్‌బెస్‌కు చేరుకున్నారు. సాంకేతిక లోపం వల్లే విమానం కూలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు.

Also Read:

West Godavari District Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

Boin‌pally Kidnapped: బోయిన్‌పల్లిలో మాజీ హాకీ ప్లేయర్‌ ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యుల కిడ్నాప్‌

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి