ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. రూ. 200 అప్పు ఇవ్వనందుకు ఓ వ్యక్తిని కాల్చి చంపిన యువకుడు

అప్పుగా రూ.200 ఇవ్వలేదన్న కారణంతో ఏకంగా నిండు ఓ ప్రాణాన్ని బలితీసుకున్నాడో వ్యక్తి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ దారుణం జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. రూ. 200 అప్పు ఇవ్వనందుకు ఓ వ్యక్తిని కాల్చి చంపిన యువకుడు
Follow us

|

Updated on: Nov 30, 2020 | 8:20 AM

అప్పుగా రూ.200 ఇవ్వలేదన్న కారణంతో ఏకంగా నిండు ఓ ప్రాణాన్ని బలితీసుకున్నాడో వ్యక్తి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ దారుణం జరిగింది. స్థానిక షంషాద్‌ సివిల్ లైన్స్ ప్రాంతంలో రద్దీగా ఉన్న మార్కెట్‌లో అన్సార్‌ అహ్మద్‌(30) దుకాణం వద్దకు శనివారం అసిఫ్‌ అనే ఓ వ్యక్తి వచ్చి రూ.200 అప్పుగా ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు అహ్మద్‌ నిరాకరించాడు. ఇదే క్రమంలో అసిఫ్‌ నాటు తుపాకీతో అహ్మద్‌ తలపై కాల్చడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్సార్ అహ్మద్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషాద్ మార్కెట్లో టైర్ మరమ్మతు దుకాణం నిర్వహిస్తున్నాడు. నిందితుడు అసిఫ్ మాదకద్రవ్యాల బానిసనని రూ. 200 ఇవ్వాలంటూ అహ్మద్‌పై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఇందుకు అతడు నిరాకరించడంతో, ఆసిఫ్ తన జేబులో ఉన్న దేశీయ పిస్టల్‌తో కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో అహ్మద్‌ తలపై కాల్పడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయినట్లు పోలీసు సూపరింటెండెంట్ (సిటీ) అభిషేక్ కుమార్ తెలిపారు. పరారీలో ఉన్న అసిఫ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..