Andhra Pradesh: ఎందుకమ్మా ఇలా చేశావ్.. భర్త మీద కోపంతో పిల్లలకు విషమిచ్చిన తల్లి.. ఆ తర్వాత..

కర్నూలు జిల్లా కౌతాళం మండలం హల్విలో దారుణం చోటు చేసుకుంది. పుట్టింటిలో ఆర్లబండ దేవరకు భర్త పంపలేదని గోద్రేజ్ హైర్ కలర్ ను నీటిలో కలిపి ఇద్దరు చిన్నారులకు తాగించింది. అనంతరం తాను తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడింది తల్లి శారదమ్మ. తల్లి ఇద్దరు చిన్నారులు ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆసుపత్రిలో తల్లి శారదమ్మ కోలుకుంటుంది.

Andhra Pradesh: ఎందుకమ్మా ఇలా చేశావ్.. భర్త మీద కోపంతో పిల్లలకు విషమిచ్చిన తల్లి.. ఆ తర్వాత..
Andhra Pradesh
Follow us

| Edited By: Surya Kala

Updated on: Dec 31, 2023 | 12:05 PM

కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన శారదమ్మ ను నాలుగున్నర సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో హాల్వీ గ్రామానికి చెందిన రామకృష్ణకు ఇచ్చి పెళ్లి చేశారు. అర్ల బండ దేవర కోసం వెళ్లాలని భర్తను పదేపదే బాధించింది. భర్త పొలం పనులు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో పండుకున్నాడు.. అంతలోపే ఆ తల్లి మనస్థాపం చెంది ఆ పిల్లలను బకెట్లో ముంచి చంపేసింది. తాను కూడా పిల్లలతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకొని విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసింది.

కౌతాళం మండలం హాల్వి గ్రామంలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి బకెట్లో ముంచేసింది తల్లి. ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం తాను కూడా విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. శారదమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అల్లారి ముద్దుగా ఆడుతున్న పిల్లలు అకస్మాత్తుగా మరణించడంతో గ్రామస్తులు కన్నీరు పెట్టుకుంటున్నారు . నూరేళ్లు నిండకముందే తన పిల్లల జీవితాలను చితిమేసింది ఆ కసాయి తల్లి. పిల్లల కోసం చాలామంది గుడి గోపురాలకు రాళ్లకు గుట్టలకు పూజలు చేస్తుంటారు. అలాంటిది మరిచి ఆ పసి కందులను ఎలా చంపాలని నిర్ణయించుకుందో ఆ భగవంతునికే తెలుసు. అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

కర్నూలు జిల్లా కౌతాళం మండలం హల్విలో దారుణం చోటు చేసుకుంది. పుట్టింటిలో ఆర్లబండ దేవరకు భర్త పంపలేదని గోద్రేజ్ హైర్ కలర్ ను నీటిలో కలిపి ఇద్దరు చిన్నారులకు తాగించింది. అనంతరం తాను తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడింది తల్లి శారదమ్మ .

ఇవి కూడా చదవండి

తల్లి ఇద్దరు చిన్నారులు ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆసుపత్రిలో తల్లి శారదమ్మ కోలుకుంటుంది. అయితే ఇంతటి దారుణానికి కారణం భార్య భర్తల మధ్య కుటుంబ కలహాలే అంటున్నారు స్థానికులు. పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వెంకి (3) ఏళ్ళు కాగా భరత్ (06) నెలలు. ఇద్దరు చిన్నారులు తల్లి చేతిలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!