AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం 100 రూపాయ‌ల కోసం వ్య‌క్తిని కిరాత‌కంగా చంపిన దంప‌తులు.. అసలు ఏం జ‌రిగిందంటే..?

దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం జ‌రిగింది. కేవ‌లం 100 రూపాయ‌ల కోసం ఓ వ్య‌క్తిని అత్యంత కిరాత‌కంగా చంపారు భార్య‌భ‌ర్త‌లు. దంప‌తులు దాడిలో...

కేవలం 100 రూపాయ‌ల కోసం వ్య‌క్తిని కిరాత‌కంగా చంపిన దంప‌తులు.. అసలు ఏం జ‌రిగిందంటే..?
Delhi Crime
Ram Naramaneni
|

Updated on: May 17, 2021 | 7:45 AM

Share

దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం జ‌రిగింది. కేవ‌లం 100 రూపాయ‌ల కోసం ఓ వ్య‌క్తిని అత్యంత కిరాత‌కంగా చంపారు భార్య‌భ‌ర్త‌లు. దంప‌తులు దాడిలో 40 ఏళ్ల వ్య‌క్తి క‌న్నూమూశాడు. ఈ ఘర్షణలో అతడిపై కత్తితో దాడిచేసి పొడిచి చంపినట్టు పోలీసులు తెలిపారు.

అసలు ఏం జ‌రిగిందంటే…

ఢిల్లీలోని మంగోల్​పురిలో నివ‌శించే నిందితుడు జితేందర్​.. అజిత్​(40) అనే వ్యక్తిని రూ.100 ఇవ్వాలని కోరాడు. ఈ అంశంపై ఇరువురి మధ్య గొడ‌వ మొదలైంది. డబ్బులు ఇవ్వడం కుద‌ర‌ద‌న్న‌ అజిత్​.. వాదిస్తున్నాడ‌న్న‌ ఆగ్రహంతో జితేందర్​ను కొట్టాడు. ఆ తర్వాత.. జితేందర్​ ఇంటికి వెళ్లి కత్తితో తిరిగొచ్చాడు. అతడితోపాటు భార్య కూడా వచ్చింది. వారిద్దరూ అజిత్​పై దాడి చేసి.. కత్తితో పొడిచి ఎస్కేప్ అయ్యారు. విషయం తెలిసిన పోలీసులు.. సంజయ్​ గాంధీ ఆస్పత్రికి చేరుకుని విచారించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావమైన బాధితుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జితేందర్​ భార్య రేష్మను అరెస్ట్​ చేసినట్టు వివ‌రించారు. పరారీలో ఉన్న జితేందర్​ కోసం గాలింపు చేపట్టినట్టు తెలిపారు.

Also Read: భారతదేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్ ఇదే.. ఎందుకో తెలుసా..

స్మోకింగ్ చేస్తూ.. హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్నాడు.. న‌డిరోడ్డుపై ఊహించ‌ని విధ్వంసం

పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్