Covid-19 Pandemic: కరోనావైరస్ సమయంలో గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న జంటల సమస్యకు జింక్ అత్యుత్తమ పరిష్కారం

కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి సంతానం కోసం ప్రయత్నిస్తున్న స్త్రీ పురుషులకు సంతానం కలగడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించారు. ఆ సమస్యను పరిష్కరించే దిశగా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు చేశారు. ఈ నేపథ్యంలో కరోనా సోకి సంతానం కలగడంలో ఇబ్బందులు...

Covid-19 Pandemic: కరోనావైరస్ సమయంలో గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న జంటల సమస్యకు జింక్ అత్యుత్తమ పరిష్కారం
Follow us

|

Updated on: Feb 10, 2021 | 7:52 PM

Covid-19 Pandemic: కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి సంతానం కోసం ప్రయత్నిస్తున్న స్త్రీ పురుషులకు సంతానం కలగడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించారు. ఆ సమస్యను పరిష్కరించే దిశగా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు చేశారు. ఈ నేపథ్యంలో కరోనా సోకి సంతానం కలగడంలో ఇబ్బందులు ఏర్పడితే.. జింక్ ఆ సమస్యను పరిష్కరిస్తుందని కొత్త అధ్యయనద్వారా తెలుస్తోంది.

గర్భధారణకు ప్రయత్నిస్తున్న స్త్రీపురుషులకు జింక్ మందులు కరోనావైరస్ మహమ్మారి సమయంలో పునరుత్పత్తికి సహాయపడతాయని ఓ అధ్యయనం ద్వారా తెలుస్తోందని ఓ పత్రికలో ప్రచురించబడింది. కోవిడ్ 19 ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. అంతేకాదు దీని ప్రభావం స్త్రీ, పురుషుల సంతానోత్పత్తిపై కూడా పడింది. దీంతో తాజాగా ఈ మహమ్మారి సంతానోత్పత్తి పై చూపించే చెడు ప్రభావాన్ని తగ్గించి సంతానోత్పత్తిని పెంచే మార్గాన్ని పరిశోధకులు కనుగొన్నారు. జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుందని వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుందని తెలిపారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో గర్భం కోసం ప్రయత్నిస్తున్న జంటలు రోజుకు 50 మి.గ్రా వరకు జింక్ ను తీసుకోవాలని సూచించారు. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి కోవిడ్ -19 వ్యాధి ప్రభావాన్ని తగ్గిస్తుంది. జింక్ లో ఉన్న సైటోకిన్ స్ట్రోమ్ (cytokine storm) రోగనిరోధకపై ప్రబావం చూపించి.. కోవిడ్ -19 తో పోరాడుతుంది. అంతేకాదు.. కణజాల నష్టాన్ని, అవయవ వైఫల్యాన్ని నిరోధిస్తుంది. కోవిడ్ 19 ప్రభావం చూపించే మైటోకాండ్రియాను జింక్ రక్షింస్తుంది. అంతేకాదు.. స్పెర్మ్ యొక్క పునరుత్పత్తి శక్తిని జింక్ కాపాడుతుందని పరిశోధకులు చెప్పారు.

జింక్ లో ఉండే యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లు ఈ వైరస్ పై అత్యంత ప్రతిభావంతంగా పోరాడతాయని చెప్పారు. అదే సమయంలో గర్భంలో ఉన్న పిండం పెరుగుదలకు మంచి ప్రయోజనకారి అని తెలిపారు.. ఇక స్త్రీలో ఉన్న గర్భధారణ సమస్యలను తగ్గిస్తుందని గుర్తించారు. కరోనా సమయంలో ఎదురయ్యే ఆక్సీకరణ కణ నష్టాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

అయితే కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న వ్యక్తులకు ఒక్క జింక్ మాత్రమే సరిపోదని.. వ్యాధి తీవ్రతను బట్టి ఇతర మందులను కూడా వాడాల్సిందేనని చెప్పారు. కోవిడ్ -19 ప్రారంభ దశలలో ఉన్నవారికి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో జింక్ సహాయపడవచ్చునని పరిశోధకులు చెప్పారు .

Also Read:

సామాన్యులపై మళ్ళీ గ్యాస్ ధరల వడ్డింపు..పెరిగిన రేట్లతో ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలెండర్ల ధరలు ఎలా ఉన్నాయంటే..!

 సీన్ రిపీట్ అయిందా.? కోహ్లీ పని అంతే.! మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు