AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్.. ‘సుప్రీం’, ఢిల్లీ హైకోర్టులకూ ‘కరోనా సెగ’.. అత్యవసర కేసులే విచారణ

కరోనా భయంతో న్యాయస్థానాలు కూడా తల్లడిల్లుతున్నాయి. ఈ నెల 16 నుంచి అత్యవసర కేసుల విచారణనే చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. లాయర్లు తప్ప మరెవరినీ కోర్టు గదుల్లోకి అనుమతించరాదని కూడా నిర్ణయించారు.

బ్రేకింగ్.. 'సుప్రీం', ఢిల్లీ హైకోర్టులకూ 'కరోనా సెగ'.. అత్యవసర కేసులే విచారణ
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 14, 2020 | 6:24 PM

Share

కరోనా భయంతో న్యాయస్థానాలు కూడా తల్లడిల్లుతున్నాయి. ఈ నెల 16 నుంచి అత్యవసర కేసుల విచారణనే చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. లాయర్లు తప్ప మరెవరినీ కోర్టు గదుల్లోకి అనుమతించరాదని కూడా నిర్ణయించారు. అలాగే.. 16 నుంచి 14 బెంచ్ ల బదులు ఆరు బెంచ్ లు మాత్రమే పని చేస్తాయి. అంటే ఈ ధర్మాసనాల సంఖ్యను కూడా కుదించారు. కోవిడ్-19  ని గ్లోబల్ ముప్పుగా ప్రపంచ ఆరోగ్య శాఖ ప్రకటించడంతో జనాలు పెద్ద సంఖ్యలో చేరకుండా చూడాలని ఈ నెల 5 నే ప్రభుత్వం సలహా ఇచ్చింది. దీంతో ఈ నెల 12, 13 తేదీల్లో చీఫ్ జస్టిస్ బాబ్డే నివాసంలో జరిగిన సమావేశాల్లో ఈ సలహాను పాటించాలని న్యాయమూర్తులు నిర్ణయించారు.  సుప్రీంకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం తెలిసిన వెంటనే ఢిల్లీ హైకోర్టు కూడా అత్యవసరంగా ‘భేటీ’ అయి.. ఈ నెల 16 నుంచి కేవలం ఎమర్జెన్సీ కేసుల విచారణనే చేపట్టాలని తీర్మానించింది. జిల్లా కోర్టుల్లో లిటిగెంట్ల ఎంట్రీని రెగ్యులేట్ చేయాలని కోర్టు అన్ని కోర్టులకు సూచించింది.  సాక్ష్యాల రికార్డింగ్ ని వీడియో కాన్ఫరెన్సుల ద్వారా నిర్వహించాలని కూడా నిర్ణయించారు.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం