Highway: ఏపీ ప్రజలకు మరో తీపికబురు.. బెంగళూరుకు కేవలం 8 గంటల్లోనే.. కొత్త హైవే ప్రారంభానికి లైన్ క్లియర్
ఏపీలోని ప్రజలకు శుభవార్త. మరో నేషనల్ హైవే ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి రానుంది. ఇది ప్రారంభమైతే బెంగళూరుకు కేవలం 8 గంటల్లోనే అమరావతి నుంచి చేరుకోవచ్చు. ప్రస్తుతం 14 గంటల సమంయ పడుతుండగా.. ఇది భారీగా తగ్గనుంది. కడప మీదుగా ఈ హైవే నిర్మాణం అవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
