మొద్దు శ్రీను హంత‌కుడు అనారోగ్యంతో కాదు, క‌రోనాతోనే మృతి

ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన మొద్దు శ్రీనును చంపిన ఓం ప్ర‌కాష్ మృతి చెందిన విష‌యం తెలిసిందే. గ‌త కొంత‌గాలంగా కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోన్న‌ ఓం ప్రకాష్‌ కేజీహెచ్‌లో చికిత్స్ పొందుతూ తుది శ్వాస విడిచాడు. ప‌రిటాల రవీంద్ర‌ హ‌త్య కేసు నిందితుడు మొద్దు శ్రీనును..

మొద్దు శ్రీను హంత‌కుడు అనారోగ్యంతో కాదు, క‌రోనాతోనే మృతి
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2020 | 5:16 PM

ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన మొద్దు శ్రీనును చంపిన ఓం ప్ర‌కాష్ మృతి చెందిన విష‌యం తెలిసిందే. గ‌త కొంత‌గాలంగా కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోన్న‌ ఓం ప్రకాష్‌ కేజీహెచ్‌లో చికిత్స్ పొందుతూ తుది శ్వాస విడిచాడు. ప‌రిటాల రవీంద్ర‌ హ‌త్య కేసు నిందితుడు మొద్దు శ్రీనును జైల్లోనే చంపాడు ఓం ప్రకాష్. 2016 నుంచి అత‌డు విశాఖ సెంట్ర‌ల్ జైల్లోనే శిక్ష అనుభ‌విస్తున్నాడు. అయితే ఓం ప్ర‌కాష్ చ‌నిపోయింది అనారోగ్యంతో కాద‌ట‌. క‌రోనా వైర‌స్ సోకి చ‌నిపోయిన‌ట్టు వైద్యులు తెలిపారు.

తాజాగా విశాఖ సెంట్ర‌ల్ జైల్‌లో కోవిడ్ క‌ల‌క‌లం చేల‌రేగిన సంగ‌తి తెలిసిందే. జైల్లో ఉన్న 10 మంది సిబ్బంది, 27 మంది జీవిత ఖైదీల‌కు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో వారికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అయితే మాజీ మంత్రి ప‌రిటాల ర‌వీంద్ర హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన మొద్దు శ్రీనును హ‌త్య చేసిన ఓం ప్ర‌కాష్‌కు కూడా క‌రోనా సోకింద‌ట‌. అనారోగ్య సమ‌స్య‌ల‌తో బాధ‌పడుతూ ఇటీవ‌ల ఓం ప్ర‌కాష్ మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృత‌దేహానికి క‌రోనా టెస్ట్ చేయ‌గా పాజిటివ్‌గా రిపోర్టు వ‌చ్చింది. అలాగే పాజిటివ్‌గా తేలిన ఖైదీల‌ను కూడా వైద్యుల సూచ‌న‌ల మేర‌కు క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు అధికారులు.

Read More: 

వాట్సాప్‌లో మ‌రో ఇంట్రెస్టింగ్ ఫీచ‌ర్‌! శాశ్వ‌తంగా నోటిఫికేష‌న్లు మ్యూట్ చేసేలా..

Latest Articles
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..