AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాతో మాజీ క్రికెటర్ మృతి

కరోనా వైరస్‌ సోకడంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం పాక్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రియాజ్ షేక్(51)కి వైరస్ సోకింది. ఈ విషయాన్ని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 1987 నుంచి 2005 వరకూ రియాజ్ కెరీర్‌లో 3 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు...

కరోనాతో మాజీ క్రికెటర్ మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 03, 2020 | 12:07 PM

Share

కరోనా వైరస్‌ సోకడంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం పాక్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రియాజ్ షేక్(51)కి వైరస్ సోకిన విషయం తెలిసిందే. పరిస్థితి విషమించడంతో క్రికెటర్ రియాజ్ షేక్ మరణించారు. ఈ విషయాన్ని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 1987 నుంచి 2005 వరకూ రియాజ్ కెరీర్‌లో 3 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 25 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడారు. రిటైర్‌మెంట్ తర్వాత కూడా ఆయన మెయిన్ ఖాన్ క్రికెట్ అకాడమీలో ప్రధాన కోచ్‌గా చేరారు. రియాజ్‌ కంటే ముందు మరో పాకిస్తాన్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కూడా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే.

Read More:

గాంధీ ఆస్పత్రిలో ప్రమాదం.. తృటిలో తప్పింది..

సీనియర్ నేత టీవీ చౌదరి కన్నుమూత

అమెరికా, బ్రెజిల్, రష్యాతో పాటూ భారత్‌లోనూ అత్యంత తీవ్రంగా కరోనా..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం