Corona tragedy: కృష్ణా జిల్లా పెడనలో విషాదం.. కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య

క‌రోనా తీసుకొచ్చిన‌ విషాదాలు అన్నీ, ఇన్నీ కావు. దేశ‌వ్యాప్తంగా ఈ మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేస్తుంది. ఎంతోమందిని ఇప్ప‌టికే కోల్పోయాం. చాలామంది ప్రస్తుతం...

Corona tragedy: కృష్ణా జిల్లా పెడనలో విషాదం.. కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య
Suicide
Follow us

|

Updated on: May 21, 2021 | 9:57 AM

క‌రోనా తీసుకొచ్చిన‌ విషాదాలు అన్నీ, ఇన్నీ కావు. దేశ‌వ్యాప్తంగా ఈ మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేస్తుంది. ఎంతోమందిని ఇప్ప‌టికే కోల్పోయాం. చాలామంది ప్రస్తుతం వ్యాధితో పోరాడుతున్నారు. అయితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల నేప‌థ్యంలో వ్యాధి సోకిన‌ప్పుడు మ‌నోనిబ్బ‌రం అవ‌స‌రం. భ‌యం వ‌ల్ల బీపీ పెర‌గడం, హార్డ్ అటాక్ వంటి కార‌ణాల వ‌ల్ల చాలామంది చ‌నిపోతున్నారు. మ‌రికొంద‌రు క‌రోనా సోకితే.. మ‌న‌స్తాపంతో బలవన్మరణానికి పాల్ప‌డుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పెడనలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరేసుకుని లీలాప్రసాద్‌(40), భారతి(38) ఆత్మహత్యకు పాల్ప‌డ్డారు. వారం రోజులుగా వీరు క‌రోనాతో పోరాడుతున్నారు. ఇంకో వారం రోజులు అయితే వారం ఈ వైర‌స్ బారి నుంచి బ‌య‌ట‌ప‌డేవారు. ఇంత‌లోనే వారు ఈ పని చేయ‌డం బాధాకరం.

వైట్ ఫంగ‌స్ వ‌చ్చేస్తుంది బీ అల‌ర్ట్…

దేశంలో కరోనా రెండో వేవ్ తీవ్ర డ్యామేజ్ చేస్తున్న వేళ‌.. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల ముప్పు వ‌ణుకుపుట్టిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, మరణాలు అల‌జ‌డిరేపుతున్నాయి. తాజాగా వైట్‌ ఫంగస్‌ వెలుగులోకి రావడం భ‌యాన్ని క‌లిగిస్తుంది. బ్లాక్‌ ఫంగస్‌ కంటే ఇది మరింత డేంజ‌ర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా పట్నా మెడికల్ కాలేజీలో నలుగురిలో వైట్‌ ఫంగస్‌ గుర్తించారు.

దీనిపై పట్నా మెడికల్‌ కాలేజీ మైక్రోబయాలజీ విభాగం చీఫ్ డాక్టర్‌ ఎస్‌ఎన్‌ సింగ్ మాట్లాడుతూ.. నాలుగు వైట్‌ ఫంగస్‌ కేసులు గుర్తించినట్టు వెల్ల‌డించారు. ఈ నలుగురు రోగుల్లో కరోనా సింట‌మ్స్ కనిపించినప్పటికీ పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చిందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. వైట్ ఫంగ‌స్ కేవలం ఊపిరితిత్తులపైనే కాకుండా చర్మం, గోళ్లు, పొట్ట, కిడ్నీలు, మెదడు, మర్మాంగాలు, నోరు భాగాలపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

క‌రోనాకు సంబంధించిన వివ‌రాలు దిగువ వీడియోలో చూడండి…

Also Read: తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. ‘పెళ్లి సందడి’ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత

 కాకి త‌ల‌పై త‌న్నితే అప‌శ‌కున‌మా.? కాకి వాళితే త‌ల‌స్నానం ఎందుకు చేయాలి.? దీంట్లో ఉన్న శాస్త్రీయ‌త ఎంటంటే..

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..