కరోనా ఎఫెక్ట్: ఏపీలో 58 వేల వాహనాలు సీజ్.. 17 వేల మంది అరెస్ట్!

ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా వైరస్ నిబంధల్ని ఉల్లంఘించి బుక్కైన వారి వివరాల్ని తెలిపింది. ఇప్పటివరకూ రాష్ట్ర పోలీస్ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 9.76 లక్షల కేసులు నమోదు చేశారు. అలాగే 58,000 ఎఫ్ఐఆర్‌లు కేసులు..

కరోనా ఎఫెక్ట్: ఏపీలో 58 వేల వాహనాలు సీజ్.. 17 వేల మంది అరెస్ట్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 05, 2020 | 2:41 PM

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం మార్చి 22 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్ అమలులో ఉంది. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప.. అనవసరంగా రోడ్లపైకి రావొద్దని మొదటి రోజు నుంచీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ కోరుతూ వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఇరు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే హెచ్చరించారు. అయినా లెక్క చేయకుండా అకారణంగా రోడ్లపైకి వచ్చినవారిపై కేసులు నమోదు చేశారు ఏపీ పోలీసులు.

ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా వైరస్ నిబంధల్ని ఉల్లంఘించి బుక్కైన వారి వివరాల్ని తెలిపింది. ఇప్పటివరకూ రాష్ట్ర పోలీస్ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 9.76 లక్షల కేసులు నమోదు చేశారు. అలాగే 58,000 ఎఫ్ఐఆర్‌లు కేసులు నమోదయినట్లు తెలిపారు. కాగా ఒక్కసారి ఎఫ్ఐఆర్ నమోదైతే.. ఆ మచ్చ జీవితాంతం అలాగే ఉంటుందని పేర్కొన్నారు పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు.. మీపై ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు నమోదయ్యాయా? అని చెక్ చేస్తారు అధికారులు. దీంతో ప్రజలందరూ ఇది గమనించి, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ నిబంధనలు పాటించని 58 వేల వాహనాల్ని సీజ్ చేశారు పోలీసులు. అవన్నీ వివిధ జిల్లాలో నమోదయ్యాయి. అలాగే 17 వేల మందిని అరెస్ట్ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వాహనాలకు రూ.43 కోట్లు ఫైన్ వేశారు. ఇక ఏపీలో అత్యంత బిజీ సిటీ అయిన విజయవాడలో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎక్కువ అరెస్టులు జరిగ్గా.. వెహికిల్స్‌కి ఎక్కువ ఫైన్.. అనంతపురం జిల్లాలో వేశారు.

Read More:

షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు