AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియా.. కరోనా.. కరోనా.. పెరుగుతున్న కేసులు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య 46,433 కి చేరింది . గత 24 గంటల్లో 3,900 కొత్త కేసులు నమోదు కాగా.. 19 మంది రోగులు మృతి చెందారు. మొత్తం 1568 మరణాలు సంభవించాయి. 12,727 మంది కోలుకున్నారని.. ఈ ఉదయానికి రీకవరీ రేటు 27.4 శాతం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 1567 కేసులు నమోదు కాగా.. 38 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య […]

ఇండియా.. కరోనా.. కరోనా.. పెరుగుతున్న కేసులు..
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 08, 2021 | 2:01 PM

Share

దేశంలో కరోనా కేసుల సంఖ్య 46,433 కి చేరింది . గత 24 గంటల్లో 3,900 కొత్త కేసులు నమోదు కాగా.. 19 మంది రోగులు మృతి చెందారు. మొత్తం 1568 మరణాలు సంభవించాయి. 12,727 మంది కోలుకున్నారని.. ఈ ఉదయానికి రీకవరీ రేటు 27.4 శాతం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 1567 కేసులు నమోదు కాగా.. 38 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 14,544 కి చేరింది. 583 మంది రోగులు మృతి చెందారు. ఇదే రాష్ట్రంలోని హింగోలీ జిల్లాలో ఎస్ఆర్పీఎఫ్ జవాన్లలో 14 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో  సెక్యూరిటీలో ఈ వైరస్ సోకిన జవాన్ల సంఖ్య 83 కి పెరిగింది. తమిళనాడులో 527 తాజా కేసులు నమోదయ్యాయి.