New Rules: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్..! తెలుసుకోకపోతే జేబుకు చిల్లే!
Indian Railways New Rules: ప్రయాణికుల భద్రత, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడం కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ట్రైన్లో ధూమపానం చేసినా, లైసెన్స్ లేకుండా అమ్మకాలు జరిపినా, బిక్షాటన చేసినా రూ.2వేల వరకు జరిమానా విధించనున్నట్టు పేర్కకొంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
