మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్..
అనకాపల్లి జిల్లాలో మైన్స్ సర్వేయర్ ఏసీబీకి చిక్కాడు. అయిదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యాడు సర్వేయర్ మురళి కృష్ణ. కార్యాలయం వెనకవైపు ఉన్న తోటలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గతంలోనూ ఒకసారి ఏసీబికి పట్టుపడ్డాడు మురళీకృష్ణ. ఆ కేసు కోర్టులో ఉండగానే మరోసారి ట్రాప్ అయ్యాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
