AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maqdood Husain Khaja

Maqdood Husain Khaja

Reporter - TV9 Telugu

husainkhaja.maqdood@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. విశాఖలోని లీడర్ పేపర్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది. 2004 నుంచి లీడర్, 2009 నుంచి స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ లో పనిచేసి 2015 నుంచి టీవీ9 లో అడుగుపెట్టాను.. ప్రస్తుతం టీవీ9 ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Andhra: అయ్యో దేవుడా ఎంతపనైంది.. గాలిపటం కోసం వెళితే ప్రాణమే పోయింది..

Andhra: అయ్యో దేవుడా ఎంతపనైంది.. గాలిపటం కోసం వెళితే ప్రాణమే పోయింది..

గాలిపటం అంటే పిల్లలకు సరదా.. దాన్ని ఆకాశంలో ఎగరవేస్తూ.. అది తోక ఆడిస్తూ స్వేచ్ఛగా కదులుతూ ఉంటే ఆ ఆనందం పట్టలేనిది. ఎంత ఎత్తుకు వెళితే అంత ఉత్సాహంతో సంబరపడతారు పిల్లలు.. ఎంతసేపు ఆకాశంలో గాలిపటం ఉంటే.. అంత సమయం కూడా తెలియకుండానే గడిపేస్తుంటారు. అంతటి సరదాను తెచ్చిపెట్టే గాలిపటాలు పిల్లల ప్రాణాలపైకి తెస్తున్నాయి.

Vizag: పర్యాటకులకు ఎగిరిగంతేసే గుడ్‌న్యూస్.. ఇక గాల్లో తేలిపోవాల్సిందే.. వీడియో చూశారా..

Vizag: పర్యాటకులకు ఎగిరిగంతేసే గుడ్‌న్యూస్.. ఇక గాల్లో తేలిపోవాల్సిందే.. వీడియో చూశారా..

ఎత్తయిన కొండపై నుంచి లోతైన లోయలు పచ్చటి ప్రకృతి.. విశాలమైన సముద్రం.. అద్భుతమైన విశాఖ నగరం ఒకేసారి చూడాలని ఉందా..? అయితే కైలాసగిరి పైకి వెళ్తే చాలు.. అక్కడ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ మిమ్మల్ని మైమరిపించే అనుభూతిని అందిస్తుంది. విమానంలో వెళ్తున్నప్పుడు ఉండే ఫీలింగ్ తో పాటు.. గాల్లో తేలినట్టు ఉండే త్రిల్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది.

వార్నీ.. గంజాయిని పల్లీ ప్యాకెట్లలా గల్లీల్లో అమ్మేస్తున్నారు! విప్పితే ఒక్కటే ఘాటు వాసన..!

వార్నీ.. గంజాయిని పల్లీ ప్యాకెట్లలా గల్లీల్లో అమ్మేస్తున్నారు! విప్పితే ఒక్కటే ఘాటు వాసన..!

అనకాపల్లి జిల్లా పరవాడలో పోలీసులు గంజాయి దందాకు అడ్డుకట్ట వేశారు. అనుమానంతో ఇద్దరిని పట్టుకొని ప్రశ్నించగా, 425 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన ఒకరు, అనకాపల్లికి చెందిన మరొకరు కలిసి చిన్న ప్యాకెట్లుగా చేసి యువతకు విక్రయిస్తున్న ఈ పెడ్లింగ్ నెట్‌వర్క్‌ను పోలీసులు భగ్నం చేశారు.

Andhra: ఛా.. ఛా.. ఆ ఒక్క పొరపాటు.. నిండు జీవితానికి ముగింపు పలికేలా చేసింది..

Andhra: ఛా.. ఛా.. ఆ ఒక్క పొరపాటు.. నిండు జీవితానికి ముగింపు పలికేలా చేసింది..

సుఖంగా సాగిపోతున్న కుటుంబంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడి చేసిన ఒక్క తప్పటడుగు… చివరకు ప్రాణాలు తీసే విషాదానికి దారితీసింది. అనకాపల్లి జిల్లాలో రిటైర్డ్ ఉద్యోగి పెట్టుబడి పెట్టిన 20 లక్షలు షేర్లలో నష్టపోవడంతో ఇంట్లో కలహాలు చెలరేగాయి. భవిష్యత్తుపై ఆందోళన చెందిన భార్య లక్ష్మీపార్వతి తీవ్ర మనస్తాపంతో ఉరివేసుకొని జీవితాన్ని ముగించింది.

Andhra Pradesh: విశాఖ జూ లో హిప్పోకు పుచ్చకాయతో ట్రీట్.. అదిరిపోయేలా బర్త్ డే సెలబ్రేషన్స్

Andhra Pradesh: విశాఖ జూ లో హిప్పోకు పుచ్చకాయతో ట్రీట్.. అదిరిపోయేలా బర్త్ డే సెలబ్రేషన్స్

విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో సందర్శకులను ఆకర్షించే జూనియర్ దళపతి అనే హిప్పోపోటమస్‌ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జూ అధికారులు, పాఠశాల విద్యార్థులు, సందర్శకులు కలిసి కేక్ కట్ చేసి, హిప్పోకు పుచ్చకాయలు, కూరగాయలు తినిపించారు. ఈ నీటి ఏనుగు విశాఖ జూలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

గుండెలు పట్టుకున్న పేషెంట్లు.. పరుగులు తీసిన డాక్టర్లు.. విశాఖ కేజీహెచ్‌లో చెలరేగిన అలజడి!

గుండెలు పట్టుకున్న పేషెంట్లు.. పరుగులు తీసిన డాక్టర్లు.. విశాఖ కేజీహెచ్‌లో చెలరేగిన అలజడి!

ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని కింగ్ జార్జి ఆసుపత్రిలో వరుస ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొన్న దాదాపుగా 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయి పేషెంట్లు ఉక్కిరి బిక్కిరైన ఘటన మరిచిపోక ముందే.. మరో ప్రమాదం అందరిని గుండెలు పట్టుకునెలా చేసింది. ఈసారి ఏకంగా కార్డియాలజీ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించి అందరిని పరుగులు పెట్టించింది. దట్టమైన పొగ అలుముకోవడంతో అప్పటికే హృద్రోగ సమస్యలతో తల్లడిల్లుతున్న రోగులు విలవిల్లాడారు. మరి కొంతమంది ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సకాలంలో సిబ్బంది స్పందించడంతో పెద్ద ముప్పే తప్పింది.

వాలు జడలా వయ్యారంగా ఉన్న ఈ మొక్కను చూశారా?.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

వాలు జడలా వయ్యారంగా ఉన్న ఈ మొక్కను చూశారా?.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

మొక్కలను పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతారు. అందుకే మార్కెట్‌లోంచి మొక్కలను తెచ్చి ఇంట్లో పెంచుకుంటారు. కొందరైలే వాటిని కొన్ని తీగల సపోర్ట్‌తో రకరకాల ఆరాకాలో పెంచి.. ఇంటిని ఎంతో చక్కగా అలంకరిస్తారు. ఇళ్లలోనే కాదు.. నర్సరీలులో కూడా మొక్కలను వివిధ ఆకారాలలో పెంచుతుంటారు. అవి నెటిజన్లను ఎంతో ఆకర్షిస్తాయి. తాజాగా అలాంటి మొక్కనే విశాఖలోని డాల్ఫిన్ నేచర్ కన్జర్వేటివ్ సొసైటీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

IAS Officers Marriage: హంగు ఆర్భాటం లేకుండా సింపుల్‌గా ఒక్కటైన ఐఏఎస్‌ల జంట.. ఆదర్శంగా నిలుస్తున్న కలెక్టర్లు!

IAS Officers Marriage: హంగు ఆర్భాటం లేకుండా సింపుల్‌గా ఒక్కటైన ఐఏఎస్‌ల జంట.. ఆదర్శంగా నిలుస్తున్న కలెక్టర్లు!

సాధారణంగా ఐఏఎస్‌ అధికారి స్థాయిలో ఉన్న వ్యక్తులు పెళ్లంటే ఎలా ఉంటుంది.. మేళ తాళాలు, సహపంక్తి భోజనాలతో అట్టహాసంగా జరుగుతుంది. కానీ ఇక్కడో ఇద్దరు ఐఏఎస్‌లు మాత్రం ఈ హడావుడి అంతా లేకుండా ఏంతో నిరాడంబరంగా, సాంప్రదాయంగా వివాహం చేసుకొని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకు ఆ యువ ఐఏఎస్ అధికారులు ఎవరనేగా మీ డౌట్‌ తెలుసుకుందాం పదండి.

Vizag: సాదాసీదా వీడియో అనుకునేరు.. చిమ్మచీకట్లో ముసుగేసుకుని.. మెల్లిగా అలా..

Vizag: సాదాసీదా వీడియో అనుకునేరు.. చిమ్మచీకట్లో ముసుగేసుకుని.. మెల్లిగా అలా..

పైన పేర్కొన్న వీడియోను కాస్త తీక్షణంగా చూడండి. ఓ రోజు నైట్.. అదొక ఇల్లు అనుకునేరు.. కాస్త వీడియో ఫార్వార్డ్ అయ్యాక మీకు షాకింగ్ విషయం బయటపడుతుంది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Vizag: ‘తాతా ఆ బొమ్మ కావాలి’ అని చిన్నారి అడిగింది.. కాలువలో తొంగి చూస్తే గుండె పట్టుకొనే పనైంది..!

Vizag: ‘తాతా ఆ బొమ్మ కావాలి’ అని చిన్నారి అడిగింది.. కాలువలో తొంగి చూస్తే గుండె పట్టుకొనే పనైంది..!

విశాఖపట్నంలో అమానుషం. కంచరపాలెం సంజీవయ్య కాలనీ వద్ద కాలువలో ముక్కలుగా చేసిన అప్పుడే పుట్టిన శిశువు శరీర భాగాలు కనిపించడంతో ప్రాంతం ఒక్కసారిగా కలకలం రేగింది. చేతులు, కాళ్లు, శరీర భాగాలు లభించగా తల భాగం మాత్రం కనిపించలేదు. .. ..

Andhra Pradesh: రంగులు కాదు.. బురద.. ఒంటినిండా పూసుకునే ఈ పండగ ఎక్కడో తెలుసా..?

Andhra Pradesh: రంగులు కాదు.. బురద.. ఒంటినిండా పూసుకునే ఈ పండగ ఎక్కడో తెలుసా..?

అనకాపల్లి జిల్లాలోని దిమిలి గ్రామంలో రెండేళ్లకోసారి జరిగే ప్రత్యేకమైన బురద మాంబ జాతర గురించి తెలుసుకుందాం. ఈ పండుగలో ప్రజలు ఒంటినిండా బురద పూసుకుని సంబరాలు చేసుకుంటారు. చర్మవ్యాధులు పోతాయని, అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఇక్కడి వారి నమ్మకం. బురదలో కనిపించిన అమ్మవారి విగ్రహానికి పూజలు చేస్తూ, ఈ అరుదైన బురద జాతరను ఘనంగా జరుపుకుంటారు.

Viral Video: ఉద్యోగాలిస్తామంటూ  నిరుద్యోగులకు కుచ్చుటోపి.. లక్షల్లో డబ్బు వసూలు చేసి పరార్!

Viral Video: ఉద్యోగాలిస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపి.. లక్షల్లో డబ్బు వసూలు చేసి పరార్!

విశాఖపట్నంలో ఉద్యోగాల పేరుతో ఓ కంపెనీ బడా మోసానికి పాల్పడింది. వారుష్ టెక్నాలజీస్ అనే సంస్థ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నిండా ముంచింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ. లక్ష చొప్పున వసూలు చేసిన కంపెనీ యాజమన్యం.. ఆ తర్వాత మొండి చేయి చూపింది. తాము ఇవ్వబోయే ఉద్యోగాలకు..