తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. విశాఖలోని లీడర్ పేపర్ లో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది. 2004 నుంచి లీడర్, 2009 నుంచి స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ లో పనిచేసి 2015 నుంచి టీవీ9 లో అడుగుపెట్టాను.. ప్రస్తుతం టీవీ9 ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Andhra News: వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. అసలు నడి సముద్రంలో జరిగిందేంటి?
అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అచ్యుతాపురం వద్ద చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటును ఓ భారీ కార్గో నౌక ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులలో ఐదుగురు సురరక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, కొమరాని నీలాకరి అనే మత్స్యకారుడు సముద్రంలో గల్లంతయ్యాడు. గల్లంతైన మత్స్యకారుడి కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇది మత్స్యకారుల కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 27, 2025
- 1:18 pm
Andhra: ఆరి బద్మాష్గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే.. బయటకొచ్చి చేసిన యవ్వారం ఇదా
ఎవరైనా నేరం చేస్తే.. చట్ట ప్రకారం పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. కోర్టు ఆదేశాలతో నిందితుడిని జ్యూడిషల్ రిమాండ్కు పంపిస్తారు. ఒకసారి ఒక నేరం చేసినవాడు.. మళ్లీ బయటికి వచ్చి కొంతమంది నేరాలు మానేస్తారు. మరి కొంతమంది.. తమ పాత అలవాటును కొనసాగిస్తారు. కానీ.. విశాఖ పోలీసులకు చిక్కిన ఓ మోసగాడు.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 26, 2025
- 9:03 am
Andhra: భార్య మాయ ఫోన్ మాయలో పడింది.. అది చూసి ఇంటికొచ్చిన భర్త ఏం చేశాడో తెలిస్తే
అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యనే కడతేర్చేలా చేసింది. విచక్షణ కోల్పోయిన భర్త స్క్రూ డ్రైవర్తో పొడిచి భార్యను అంతమొందించాడు. దీంతో అభం శుభం తెలియని నాలుగు నెలలు చిన్నారి తల్లి లేని అనాధగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 25, 2025
- 10:50 am
Andhra News: అబ్బా.. అదృష్టం అంటే ఈ జాలర్దే.. ఈ చేప ఎంత రేటు పలికిందో తెలుస్తే..
ఏఓబిలో గిరిజన మత్స్యకారుల పంట పండింది. బలిమెల జలాశయంలో వేటకు వెళ్ళిన జాలర్లకు అదృష్టం తలుపు తట్టింది. చేపల కోసం వేసిన వల ఒక్కసారిగా బరువెక్కింది. ఎంతలాగినా కదల్లేదు.. దీంతో స్థానికుల సమాయంతో బలంగా వలను బయటకు లాగారు.. ఇంకే ముంది వలలో చిక్కిన భారీ చేపను చూసి గంతులేశారు.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 22, 2025
- 9:33 pm
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత పులి.. వణికిపోతున్న జనం!
ఆంధ్ర-ఒడిస్సా బోర్డర్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ఎటునుంచి ఎటాక్ చేస్తోందన్న భయంతో జనం జంకుతున్నారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. మాచారాన్ని ఉన్నతాధికారులకు అందించడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతంలో ప్రజలతో పాటు వాహనదారులు, పర్యాటకులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 22, 2025
- 7:06 am
Vizag: ఈ పక్షి జాడ చెబితే పారితోషికం..
విశాఖలో ఓ కుటుంబానికి పెంపుడు పక్షి అదృశ్యం తీవ్ర ఆవేదన మిగిల్చింది. కళ్లముందే ఎగిరిపోయిన విదేశీ జాతి పక్షి తిరిగి రాకపోవడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. విశాఖ వేపగుంట రవినగర్కు చెందిన ఆనంద్ కుటుంబం నెలన్నర క్రితం హైదరాబాద్ నుంచి బ్లూ అండ్ గోల్డ్ మకావ్ను తీసుకొచ్చి ఎంతో ప్రేమగా పెంచుకుంటోంది.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 21, 2025
- 7:42 pm
ఆ ఊరిలో విద్యార్థులు చదువుకోవాలంటే.. బడికి కాదు.. గుడి వెళ్లాల్సిందే.. ఎందుకో తెలుసా..?
అక్కడ బడికి వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు గుడిలో పాఠాలు నేర్చుకుంటున్నారు. టీచర్ చెప్పిన పాటలు శ్రద్ధగా వింటూ విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల గడప తొక్కాలంటే.. మొదటి రెండు తరగతులు గుడిలో కూర్చునే పాఠాలు వినాల్సిందే..! మూడో తరగతిలోనే పాఠశాలకు ఎంట్రీ.. ఎక్కడ..? ఎందుకో తెలుసా..?!
- Maqdood Husain Khaja
- Updated on: Dec 20, 2025
- 5:28 pm
Vizag: జై శ్రీరామ్.. రోడ్డు పనుల్లో బయటపడ్డ రాములోరి విగ్రహం..
రోడ్డు పనుల్లో తవ్విన మట్టిలో నుంచి రాములోరి విగ్రహం బయటపడింది. విశాఖ మధురవాడలో కనిపించిన ఈ రాతి విగ్రహం పురాతనదని స్థానికులు భావిస్తుండగా… సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్కియాలజీ అధికారులు రంగంలోకి దిగారు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 20, 2025
- 4:08 pm
Vizag: యారాడ తీరానికి కొట్టుకువచ్చిన అనుకోని అతిథి.. కానీ కాసేపటికే..!
విశాఖ జిల్లా యారాడ బీచ్ వద్ద భారీ తిమింగలం ఒడ్డుకు కొట్టుకొచ్చి ప్రాణాలు కోల్పోయింది. సుమారు 15 అడుగుల పొడవున్న తిమింగలం కొనఊపిరితో అలల మధ్య కదులుతూ కనిపించగా, మత్స్యకారులు సముద్రంలోకి పంపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. .. .. ..
- Maqdood Husain Khaja
- Updated on: Dec 18, 2025
- 9:36 pm
అబ్బ.. చూసేందుకు రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ చూడాలనుకుంటే ఇప్పుడే చూసేయండి..
శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఆంధ్ర ఊటి అరకు అందాలు పర్యాటకుల మనసు దోచేస్తాయి. మంచు దుప్పటి పరుచుకున్న ఎత్తయిన కొండలు, లోయలు.. ఉదయాన్నే మంచు తెరలని చీల్చుకొని పలకరించే భానుడు. అబ్బా.. ఇలా ఒక్కటేంటి.. ఆ ప్రకృతి అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. వాటికి మరింత వన్నె తెచ్చేలా ఇప్పుడు వలిసె పూలు కనువిందు చేస్తున్నాయి. పచ్చని చీర సింగారించుకుందా అనిపించే అందమైన ప్రకృతి సుందర దృశ్యాలను ఒకసారి చూద్దాం..
- Maqdood Husain Khaja
- Updated on: Dec 17, 2025
- 7:31 pm
Andhra: పెట్టిన గుడ్లను పొదిగిన నాటు కోడి.. అందులో ఒక పిల్లని చూడగా ఆశ్చర్యం..
సృష్టిలో అప్పుడప్పుడూ ప్రకృతి ఆశ్చర్యపరిచే దృశ్యాలు చూపిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు కాళ్లతో జన్మించిన కోడిపిల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.పెడ బూరుగుపుట్టులో చోటుచేసుకున్న ఈ వింత ఘటన చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం ...
- Maqdood Husain Khaja
- Updated on: Dec 14, 2025
- 5:22 pm
అయ్యో దేవుడా.. ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
తండ్రి ఆటో డ్రైవర్.. రెక్కలు ముక్కలు కష్టంతో కూతుర్ని ఉన్నతంగా చదివించాడు.. ఆ తండ్రి కష్టానికి తగ్గట్టుగా ఆమె కూడా ఎంతో ఇష్టంతో చదివింది.. టీచర్ కావాలని ఆశతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకోసం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - టెట్ కు దరఖాస్తు చేసుకుంది.
- Maqdood Husain Khaja
- Updated on: Dec 14, 2025
- 7:05 am