Coroanvirus: అక్కడ పాఠ్యాంశంగా ‘కరోనా వైరస్’.. తొలుత 11వ తరగతి సిలబస్‌లో చేర్చిన విద్యాశాఖ..!

కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ప్రపంచాన్నే మంచానికి కట్టేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్నా జనంలో చలనం రావట్లేదు.

Coroanvirus: అక్కడ పాఠ్యాంశంగా ‘కరోనా వైరస్’.. తొలుత 11వ తరగతి సిలబస్‌లో చేర్చిన విద్యాశాఖ..!
Coronavirus In Class 11 Syllabus
Follow us

|

Updated on: Sep 11, 2021 | 9:49 PM

Coronavirus in School Syllabus: కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ప్రపంచాన్నే మంచానికి కట్టేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్నా జనంలో చలనం రావట్లేదు. ఇళ్లలోంచి బయటకు రావొద్దని చెబుతున్నా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. చీటికీ మాటికీ రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వారికి కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వివిధ పద్ధతులు ఎంచుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఓ పాఠ్యాంశంలా బోధించాలని నిర్ణయించింది బెంగాల్‌ సర్కార్‌. ఇకపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లోని 11వ తరగతిలో ‘హెల్త్‌ అండ్‌ ఫిజకల్‌ ఎడ్యుకేషన్‌’ సబ్జెక్ట్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన పూర్తి అంశాలను బోధించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కరోనా మహ్మరికి సంబంధించిన పాఠ్యాంశంగా ప్రవేశపెడుతోంది. ఇందులో కరోనా అంటే ఏమిటి? అది ఇతరులకు ఎలా వ్యాపిస్తుంది? వైరస్‌ లక్షణాలేమిటి? క్వారంటైన్‌కి సంబంధించిన తదితర వివరాలు పూర్తిగా ఉంటాయి. అంతే కాదు.. కేవలం 11వ తరగతికి మాత్రమే కాకుండా 6 నుంచి10వ తరగతి పాఠ్యాంశాల్లో బోధించాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విద్యా శాఖ యోచిస్తోంది.

ఈమేరకు అలాంటి ఆలోచనలతో ముందుకు రావాలని కరోనా నియంత్రణకు ఏర్పాటు చేసిన సలహా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. విద్యాశాఖకు సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌ వల్ల మన ఆత్మీయులను కోల్పోవాల్సి వచ్చింది. అందుకే విద్యార్థులకు దీని మీద కనీస అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అన్నారు. విద్యార్థుల్లో అవగాహన పట్ల వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తతో కొంత నియంత్రించవచ్చన్నారు. ఇదే విషయంపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటు వ్యాధుల నిపుణులు డా. యోగిరాజ్ రాయ్ మాట్లాడుతూ..‘‘ కరోనా వైరస్‌ గురించి పాఠ్యాంశాల్లో చేర్చడమనేది ఓ మంచి నిర్ణయం. పిల్లలకు కనుక దీని మీద అవగాహన వస్తే.. ముందస్తు నిర్ధారణకు ఉపయోగపడుతుంది. అలాగే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా త్వరగా పూర్తవుతుంది’’ అన్నారు. ప్రజా ఆరోగ్య నిపుణులు కాజల్‌ కృష్ణ బానిక్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాల్యం నుంచే పిల్లలకు అవగాహన తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందన్నారు. తద్వారా సమాజంలో కరోనా అంటే భయంపోతుందన్నారు.

Read Also…  Sai Dharam Tej Bike Accident: సాయి ధరమ్ తేజ్ సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నాడు.. ప్రమాదంపై పూర్తి వివరాలను ప్రకటన పోలీసులు..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..