TS Inter: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. పరీక్షా ఫలితాలపై అప్డేట్‌. రిజల్ట్స్‌ ఎప్పుడంటే..

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం విద్యార్థులకు ఎమ్‌సెట్‌, జేఈఈ వంటి పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారు. ఈ తరుణంలో ఇంటర్‌ పరీక్షా ఫలితాలు ఎప్పుడన్న దానిపై విద్యార్థులతో పాటు పేరెంట్స్‌లోనూ ఆసక్తినెలకొని ఉంది. మార్చి 29న ఇంటర్‌ పరీక్షలు పూర్తికాగా...

TS Inter: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. పరీక్షా ఫలితాలపై అప్డేట్‌. రిజల్ట్స్‌ ఎప్పుడంటే..
AP Inter Results
Follow us

|

Updated on: Apr 09, 2023 | 9:27 PM

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం విద్యార్థులకు ఎమ్‌సెట్‌, జేఈఈ వంటి పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారు. ఈ తరుణంలో ఇంటర్‌ పరీక్షా ఫలితాలు ఎప్పుడన్న దానిపై విద్యార్థులతో పాటు పేరెంట్స్‌లోనూ ఆసక్తినెలకొని ఉంది. మార్చి 29న ఇంటర్‌ పరీక్షలు పూర్తికాగా. ఒకేషనల్‌, బ్రిడ్జి కోర్సులకు సంబంధించి పరీక్షలు ఏప్రిల్‌ 4వ తేదీన ముగిశాయి. ఇక ఇంటర్ ఫస్ట్, సెకండియర్ కు సంబంధించి మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

పరీక్షలు పూర్తయిన తర్వాత మార్చి 24న తేదీ నుంచి వాల్యుయేషన్‌ ప్రక్రియ సైతం ప్రారంభమైంది. ప్రస్తుతం వాల్యుయేషన్‌ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఫలితాలను వీలైంతనం త్వరగా విడుదల చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఉన్నారు. ఇందులో భాగంగానే పటిష్ట నిబంధనలు పాటిస్తూనే వాల్యుయేషన్‌ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ నెల 25తో పూర్తి స్థాయి స్పాట్ ముగియనున్నది. ఓఎంఆర్ స్కానింగ్, రిజల్ట్ ప్రాసెస్‌కు వారం నుంచి పది రోజులు పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ఈ లెక్కన ఇంటర్‌ ఫలితాలను మే రెండో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే తెలుగు, హిందీతో పాటు మరికొన్ని చిన్న సబ్జెక్టుల వాల్యూవేషన్ పూర్తయినట్లు సమాచారం. బోటనీ, హిస్టరీ, జువాలజీ తదితర సబ్జెక్టులకు సంబంధించి వాల్యూవేషన్ పూర్తి కావాల్సి ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు