SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. సంవత్సరంలో వారి ఆదాయం రెట్టింపు.. వారికి అదిరిపోయే బెనిఫిట్..

State Bank Of India: దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తోంది.

SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. సంవత్సరంలో వారి ఆదాయం రెట్టింపు.. వారికి అదిరిపోయే బెనిఫిట్..
Sbi
Follow us

|

Updated on: May 06, 2021 | 10:29 PM

State Bank Of India: దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తోంది. అందుకే దేశంలోనే ఎస్బీఐకు కస్టమర్లు కూడా అధికంగానే ఉంటారు. ఈ బ్యాంక్ తన ఖాతాదారుల కోసం ఎన్నో రకాల సర్వీసులను అందిస్తోంది. బ్యాంక్ అకౌంట్ దగ్గరి నుంచి రుణాలు వరకు కస్టమర్లకు చాలా సేవలు ఆఫర్ చేస్తోంది. ఇక ఈ బ్యాంక్ ఏ చిన్న విషయమైన సోషల్ మీడియా ద్వారా తమ కస్టమర్లకు తెలియజేస్తుంది. ఇలా మిగతా బ్యాంకుల కంటే ఎస్బీఐ ముందుగానే తమ కస్టమర్లకు సమాచారాన్ని చేరవేయడంలో ముందంజలో ఉంది. తాజాగా మరోసారి ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే రాబడి అందిస్తోంది.

ఎస్బీఐ షేర్లు కేవలం ఒక సంవత్సరంలో రెట్టింపు అయ్యాయి. అంటే ఏడాది క్రితం ఎస్బీఐ షేర్లలో లక్ష రూపాయలు పెట్టి ఉంటే ఇప్పుడు అవి రూ. 2 లక్షలుగా మారాయి. 2020 మే 5న ఎస్‌బీఐ షేరు ధర రూ.171 వద్ద ఉండేది. 2021 మే 5న ఎస్‌బీఐ షేరు ధర రూ.356కు ఎగసింది. ఇక ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికి వస్తే.. 5.8 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు. అయితే రాబడి తక్కువగా ఉంటుంది. అదే సమయంలో స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే ఎక్కువగా రాబడి వస్తుంది. అయితే రిస్క్ మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటుంది.

ట్వీట్..

Also Read: మాటలు వినలేం.. ఫోన్ కూడా రాదు.. నా జీవితంలో అతి పెద్ద దుర్దినం ఇదే.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సురేఖా వాణి కూతురు

మరో విషాదం.. కరోనా సోకి ప్రముఖ నటి మృతి.. సంతాపం ప్రకటించిన పలువురు సినీ ప్రముఖులు..

పెళ్ళి చేసుకున్న పాపులర్ కమెడియన్స్.. 9 రోజుల తర్వాత షాకిచ్చిన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??