AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Small Saving Schemes: కొత్త ఏడాదిలో మోడీ సర్కార్ గుడ్‌న్యూస్‌.. ఈ పథకాలలో చేరిన వారికి మరింత ఆదాయం

కొత్త సంవత్సరంలో చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు మంచి అవకాశం రాబోతోంది. డిసెంబర్ 31, 2022న చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు మోడీ..

Small Saving Schemes: కొత్త ఏడాదిలో మోడీ సర్కార్ గుడ్‌న్యూస్‌.. ఈ పథకాలలో చేరిన వారికి మరింత ఆదాయం
Small Saving Schemes
Subhash Goud
|

Updated on: Dec 10, 2022 | 7:22 AM

Share

కొత్త సంవత్సరంలో చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు మంచి అవకాశం రాబోతోంది. డిసెంబర్ 31, 2022న చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సరం 2022-23 నాల్గవ త్రైమాసికంలో జనవరి నుండి మార్చి వరకు చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. దీనిలో పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన ఎన్‌ఎస్‌సీ, ఉన్నాయి.

ఆర్‌బీఐ వరుసగా ఐదోసారి రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. రెపో రేటును 4 శాతం నుంచి 6.25 శాతానికి పెంచారు. కానీ ప్రభుత్వం అనేక చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచలేదు. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ) 6.8 శాతం, సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం వడ్డీ అలాగే ఉంటుంది. ఇప్పుడు రెపో రేటును 2.25 శాతం పెంచిన తర్వాత, ఈ పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం పెంచవచ్చని భావిస్తున్నారు.

మూడవ త్రైమాసికంలో కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటును 6.9 శాతం నుంచి 7 శాతానికి పెంచారు. మెచ్యూరిటీ వ్యవధిని 124 నెలల నుంచి 123 నెలలకు తగ్గించారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటును 7.4 శాతం నుంచి 7.6 శాతానికి పెంచారు. నెలవారీ ఆదాయ ఖాతా పథకంపై 6.6 శాతానికి బదులుగా, పోస్టాఫీసు రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 5.5 శాతానికి బదులుగా 6.7 శాతం, 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 5.5 శాతానికి బదులుగా 5.7 శాతానికి 5.8 శాతం చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ బాండ్లపై రాబడి పెరిగింది

ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి బలహీనత, వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా గత ఏడాది కాలంలో ప్రభుత్వ బాండ్లపై రాబడి పెరిగింది. అయినప్పటికీ ఈ బాండ్లతో అనుసంధానించబడిన ఎన్‌ఎస్‌సీ, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు వాటి వడ్డీ రేట్లను మార్చలేదు. 2011లో గోపీనాథ్ కమిటీ అటువంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రభుత్వ బాండ్ రాబడుల కంటే 25 నుండి 100 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉండాలని సూచించింది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!