Jeep India: జీప్‌ ఇండియా నుంచి సరికొత్త కారు.. 7 సీట్ల ఎస్‌యూవీ మెరిడియన్‌..!

Jeep India: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల కార్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో విడుదల చేస్తున్నాయి కంపెనీలు. ఇక మల్టీ నేషనల్‌ కార్పొరేషన్‌ స్టేల్లంటిస్‌..

Jeep India: జీప్‌ ఇండియా నుంచి సరికొత్త కారు.. 7 సీట్ల ఎస్‌యూవీ మెరిడియన్‌..!
Follow us

|

Updated on: Feb 14, 2022 | 4:00 PM

Jeep India: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల కార్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో విడుదల చేస్తున్నాయి కంపెనీలు. ఇక మల్టీ నేషనల్‌ కార్పొరేషన్‌ స్టేల్లంటిస్‌ జీప్‌ ఇండియా. సోమవారం కంపెనీ 7-సీటర్ ఎస్‌యూ‌వీ పేరును ప్రకటించింది. జీప్ ఈ కొత్త ఎస్‌యూ‌వి (SUV) పేరుని జీప్ మెరిడియన్ (Jeep Meridian) అని వెల్లడించింది. ఇండియా మార్కెట్‌కు ఈ మోడల్ పేరును కస్టమర్ల కోసం కనెక్టికిటి, ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ పేరును ఎంపిక చేసినట్లు కంపెనీ వెల్లడించింది. జీప్ మెరిడియన్ జీప్ బ్రాండ్ ప్రధాన డి‌ఎన్‌ఏను కలిగి ఉంటుంది.

అయితే జీప్‌ మెరిడియన్‌ పూర్తిగా మేడ్‌ ఇన్‌ ఇండియా ఎస్‌యూవీగా వస్తుంది. దీంతో పాటు గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని, ఫీచర్-రిచ్ క్యాబిన్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. మేడ్‌- ఇన్‌-ఇండియా అండ్‌ మేడ్‌ -ఫర్‌- ఇండియా జీప్‌ మెరిడియన్‌ భారతదేశంలో జీప్ మొట్టమొదటి 7-సీటర్ ఎస్‌యూ‌వి అవుతుంది. జీప్ ఉత్పత్తి లైన్‌ని బలోపేతం చేసే ఉత్పత్తిగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంగా జీప్‌ ఇండియా హెడ్‌ నిపున్‌ జె మహాజన్‌ మాట్లాడుతూ.. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలోని అన్ని రకాల భూభాగాల వరకు మేము ఎస్‌యూవీని పరీక్షించాము. జీప్‌ మెరిడియన్‌ ఎటువంటి లోపాలు లేకుండా పని చేస్తుందని చెప్పేందుకు సంతోషిస్తున్నామని అన్నారు. అయితే జీప్‌ ఇండియా మెరిడియన్‌ ఎస్‌యూవీని ఈ ఏడాది ఇండియాలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది.

ఇవి కూడా చదవండి:

Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో వారికి నైట్‌ డ్యూటీ అలవెన్స్‌..!

Edible Oil Prices: కేంద్రం గుడ్‌న్యూస్‌.. సుంకంలో కోత.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు..!

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు