AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. ఒక్క రోజులోనే భారీగా పెరుగుదల..

గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతూ ఊరట కల్పించిన బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లోనే 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 800 వరకు పెగరడం గమనార్హం. ఇదిలా ఉంటే రానున్న...

Gold Price Today: చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. ఒక్క రోజులోనే భారీగా పెరుగుదల..
Gold Price
Narender Vaitla
|

Updated on: Dec 03, 2022 | 6:36 AM

Share

గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతూ ఊరట కల్పించిన బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లోనే 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 800 వరకు పెగరడం గమనార్హం. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో బంగారానికి డిమాండ్ మరింత పెరగనున్న నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి శనివారం దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 53,900 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ రూ. వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 49,250 ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 53,730 గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,300 కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ రూ. 53,780 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,250 కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 53,730 గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ రూ. 49,250 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 53,730గా ఉంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 49,250, 24 క్యారెట్స్‌ ధర రూ. 53,730 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు విషయానికొస్తే..

శనివారం కూడా వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,300, ముంబైలో రూ. 64,300 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో శనివారం కిలో వెండి ధర రూ. 71,000 వద్ద కొనసాగుతుండగా, విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ. 71,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..