AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీదే విజయం- వాసిరెడ్డి పద్మ

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేవ్ చూస్తే..ఫ్యాన్ గాలి స్పీడ్ తెలుస్తుందని చెప్పారు. ‘టీవీ 9’ నిర్వహించే ‘బిగ్ న్యూస్..బిగ్ డిబేట్’లో ఆవిడ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్‌మోహన్ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దామన్న భావనకి ప్రజలు వచ్చారని…చంద్రబాబు గారి పథకాల జిమ్మిక్కులను జనం నమ్మలేదని చెప్పారు. పోలింగ్‌కు ముందు ప్రజల తీర్పుపై […]

వైసీపీదే విజయం- వాసిరెడ్డి పద్మ
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 11, 2019 | 7:25 PM

Share

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేవ్ చూస్తే..ఫ్యాన్ గాలి స్పీడ్ తెలుస్తుందని చెప్పారు. ‘టీవీ 9’ నిర్వహించే ‘బిగ్ న్యూస్..బిగ్ డిబేట్’లో ఆవిడ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్‌మోహన్ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దామన్న భావనకి ప్రజలు వచ్చారని…చంద్రబాబు గారి పథకాల జిమ్మిక్కులను జనం నమ్మలేదని చెప్పారు. పోలింగ్‌కు ముందు ప్రజల తీర్పుపై కాస్త అనుమానాలున్నా…ఓటింగ్ ముగిసాక జనం ఎవరివైపు నిలబడబోతున్నారో స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. కోడెల శివప్రసాద్ లాంటి నేతను..ప్రజలు వెంటబడి తరిమే స్థాయికి వచ్చారంటేనే సీన్ ఎలా ఉందో అర్ధంచేసుకోవచ్చని పద్మ వ్యాఖ్యానించారు. చాలా ఘోరమైన ఓటమి తెలుగుదేశం పార్టీ ఎదుర్కోబోతుందని జోస్యం చెప్పారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం