నక్కి చూస్తున్న చిరుత

చిరుత నక్కి చూస్తుండటమేంటి అనుకుంటున్నారా..? నిజమే.. తూర్పు గోదావరి జిల్లాలో జనంపై చిరుతపులి దాడి చేసింది. దీంతో.. ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ముమ్మిడివరం రాణెలంకలో పొలాల్లోకి వెళ్లిన జనంపై చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో స్టానికులు షాక్ కు గురయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు భాయాందోళనకు గురవుతున్నారు. చిరుత అరటి తోటల్లో నక్కినట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరిపై దాడి చేస్తుందో అని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.

నక్కి చూస్తున్న చిరుత
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 8:00 PM

చిరుత నక్కి చూస్తుండటమేంటి అనుకుంటున్నారా..? నిజమే.. తూర్పు గోదావరి జిల్లాలో జనంపై చిరుతపులి దాడి చేసింది. దీంతో.. ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ముమ్మిడివరం రాణెలంకలో పొలాల్లోకి వెళ్లిన జనంపై చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో స్టానికులు షాక్ కు గురయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు భాయాందోళనకు గురవుతున్నారు. చిరుత అరటి తోటల్లో నక్కినట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరిపై దాడి చేస్తుందో అని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.