హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తిచేశాను. 2007 లో టీవీ9 తో నా జర్నలిజం కెరీర్ ప్రారంభమయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 16 ఏళ్లుగా టీవీ9 తో నా ప్రయాణం కొనసాగుతోంది.2007 నుండి 2013 వరకు హైదరాబాద్, 2013 సెప్టెంబర్ నుండి 2018 వరకు విజయనగరం, 2018 మే నుండి 2022 ఆగస్ట్ వరకు విశాఖపట్నం లలో స్టాఫ్ రిపోర్టర్ గా, సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేశాను. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నాను.
Andhra: గూగుల్ మ్యాప్లో ఆలయాలను సెర్చ్ చేస్తారు.. అక్కడి నుంచే అసలు ప్లాన్ మొదలైద్ది..!
దొంగలు ఇప్పుడు రెండు రకాలు.. చదువు అబ్బక, చెడు తిరుగులు, చెడు సాహసాలతో చిన్నప్పటి నుంచి పిక్ పాకిటింగ్, ఇళ్ళు, ఆలయాలు, దుకాణాలలో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడేవారు ఒకరైతే.. పెద్దపెద్ద చదువులు చదువుకొని హ్యాకింగ్లు, డిజిటల్ అరెస్టులు, యాప్ లు ద్వారా జనాలను మోసం చేసి వైట్ కాలర్ నేరాలకు పాల్పడేవారు ఇంకొందరు.
- S Srinivasa Rao
- Updated on: Jan 21, 2026
- 6:01 pm
నిరుద్యోగులకు సూపర్ న్యూస్…ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తులకు చివరి తేదీ ఈనెల 27
నిరుద్యోగులకు శుభవార్త! శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్, రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4 ఖాళీలున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు డిగ్రీ/SSC పాసై ఉండాలి. ఆసక్తి గలవారు మే 27వ తేదీలోపు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- S Srinivasa Rao
- Updated on: Jan 17, 2026
- 10:09 pm
Andhra: సంక్రాంతి పోటీలకు పిచ్చి ముగ్గులు వేశారనుకునేరు.. అసలు గుట్టు తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది
హర్రర్ మూవీలలో క్షుద్ర పూజలు, చేతబడులు, దెయ్యాలును చూస్తేనే మనం గజగజ వణికిపోతాం. ఒంటరిగా ఉన్నప్పుడల్లా కొద్ది రోజుల పాటు అవే సీన్లు గుర్తుకు వచ్చి ఒంటరిగా ఉండాలన్నా భయపడిపోతాం. మరి సినిమాల్లో చూపించే ఆ సీన్లే మన ఊరులోనో, మన ఇంటి పరిసరాల్లోనో కనిపిస్తే ఎలా ఉంటుంది.
- S Srinivasa Rao
- Updated on: Jan 17, 2026
- 4:36 pm
ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కన్నుమూత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ సోమవారం (జనవరి 12) సాయంత్రం కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం శ్రీకాకుళం అరసవల్లిలోని వెలమ వీధిలో తన నివాసంలో కాలు జారి పడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం కాగా అదే రోజు చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.
- S Srinivasa Rao
- Updated on: Jan 13, 2026
- 7:43 am
Andhra: గన్ను ఎక్కడినుంచి తెచ్చార్రా.. పలాస రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా అలజడి.. చివరకు..
ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా అంటే ప్రశాంతమైన జిల్లాగా గుర్తింపు.. అయితే అటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల గన్ కల్చర్ పెరుగుతోంది. కొన్ని గ్యాంగ్లు ఎటువంటి అనుమతులు లేకుండా పిస్టల్స్ పట్టుకు తిరగటం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి జిల్లాలోని పలాస రైల్వే స్టేషన్ టూ వీలర్ పార్కింగ్ వద్ద తుపాకీ కలకలం సృష్టించింది.
- S Srinivasa Rao
- Updated on: Jan 12, 2026
- 9:51 am
Watch Video: రోడ్డుపై రైల్వే గేట్ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్.. సీన్ కట్చేస్తే..
శ్రీకాకుళం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మరికాసేపటిలో ఆ మార్గంలో ట్రైన్ వస్తుందనే సమాచారంతో రైల్వే సిబ్బంది. రోడ్ క్రాసింగ్ పాయింట్ వద్ద వాహనదారులకు రక్షణగా రైల్వే గేట్ వేస్తున్నారు. ఇంతలో స్పీడ్గా దూసుకొచ్చిన ఒక మ్యాజిక్ AC వ్యాన్ రైల్వే గేట్ను ఢీకొట్టింది. అప్పుడే ట్రైన్ కూడా వచ్చింది. అయితే గేట్ స్ట్రాంగ్గా ఉండటంతో వ్యాన్ గేట్ వద్దే నిలిచిపోయింది. దీంతో ట్రైన్ ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లిపోయింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
- S Srinivasa Rao
- Updated on: Jan 10, 2026
- 9:54 am
ఆటపాటలతో విద్య.. ఇకపై స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..! విద్యార్థులతో కలిసి టీచర్లు, IAS లు..
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాఠశాల విద్యార్థుల కోసం "మన్యం డాన్స్" అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య అనుబంధాన్ని పెంచడానికి, పిల్లలలో సిగ్గు, భయాన్ని పోగొట్టి సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించడానికి ఇది తోడ్పడుతుంది. ముఖ్యమంత్రి సైతం మెచ్చిన "ముస్తాబు" కార్యక్రమం తర్వాత ఇది మరో విజయం. ఈ డాన్స్ పిల్లలలో మానసిక ఉల్లాసాన్ని నింపుతోంది.
- S Srinivasa Rao
- Updated on: Jan 6, 2026
- 8:40 am
Andhra Pradesh: వీడెవడండీ బాబూ.. ట్రైన్ ఎక్కి రచ్చ రచ్చ.. చివరకు ఏం జరిగిందంటే..? వీడియో వైరల్..
Viral Video: రైల్వే హైటెన్షన్ వైర్లు ప్రమాదకరమైనవి. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఓ యువకుడు రైలు పైకి ఎక్కి హల్చల్ చేశాడు. తోటి ప్రయాణికులు మొత్తుకున్నా వినలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చివరకు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- S Srinivasa Rao
- Updated on: Jan 5, 2026
- 7:05 am
Andhra: కేంద్ర, రాష్ట్ర మంత్రులకు క్యాబేజీలతో న్యూ ఇయర్ విషెస్.. ఎక్కడ..? ఎందుకు
నూతన సంవత్సరం అంటే పూల బొకేలు, పండ్లు, మొక్కలే కాదు… ఈసారి శ్రీకాకుళం రైతులు పూర్తిగా డిఫరెంట్గా ఆలోచించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు క్యాబేజీ పువ్వులతో శుభాకాంక్షలు తెలియజేసి అందరి దృష్టిని ఆకర్షించారు. .. ..
- S Srinivasa Rao
- Updated on: Jan 2, 2026
- 7:25 pm
Watch Video: నదీ తీరంలో అబ్బుర పరుస్తున్న నూతన సంవత్సర సైకత శిల్పం..
నూతన సంవత్సర వేడుకులు ప్రపంచ వ్యాప్తoగా ఘనంగా జరిగాయి. గడిచిన 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 కి అంతా ఘనంగా స్వాగతం పలికారు. హోటల్స్, ఫంక్షన్ హాల్స్, రిసార్ట్లలో ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించి ఎంతో హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. పాత సంవత్సరంలో ఎదురైన బాధలను విడిచి కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరం లోకి అంతా అడుగు పెట్టారు.
- S Srinivasa Rao
- Updated on: Jan 2, 2026
- 10:58 am
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా.. ఈ లేడీ మాముల్ది కాదు బాబోయ్
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కానీ ఆమెకు మాత్రం పెళ్లి అంటే ఓ మూడు రోజుల ముచ్చట. అందుకే ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటి వరకు ఏకంగా ఎనిమిది మంది భర్తలను మార్చింది శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఓ మహిళ. చివరకు బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించటంతో ఆ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం బయట పడింది.
- S Srinivasa Rao
- Updated on: Dec 26, 2025
- 12:20 pm
Andhra: భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే శఠగోపం పెట్టేశారుగా
అందరూ గుడికి ఎందుకు వెళ్తారా.? దేవుడి మొక్కులు తీర్చుకునేందుకు అని అంటారు. కరెక్టే.! కానీ ఇక్కడ ఉన్న భార్యభర్తల ఇన్ టెన్షన్ కాస్త డిఫెరెంట్. వీళ్లు గుడికి వెళ్ళేది మాత్రం ఇందుకే. మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
- S Srinivasa Rao
- Updated on: Dec 26, 2025
- 11:31 am