హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తిచేశాను. 2007 లో టీవీ9 తో నా జర్నలిజం కెరీర్ ప్రారంభమయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 16 ఏళ్లుగా టీవీ9 తో నా ప్రయాణం కొనసాగుతోంది.2007 నుండి 2013 వరకు హైదరాబాద్, 2013 సెప్టెంబర్ నుండి 2018 వరకు విజయనగరం, 2018 మే నుండి 2022 ఆగస్ట్ వరకు విశాఖపట్నం లలో స్టాఫ్ రిపోర్టర్ గా, సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేశాను. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నాను.
Andhra: పేదల ఊటీ.. ఎక్కడో కాదు మన ఏపీలోనే.. అక్కడ 3 రోజులుగా కానరాని సూర్యుడు
చుట్టూ ఉండే పచ్చని పొలాలు,పల్లె వాతావరణం శ్రీకాకుళంకి వచ్చే వారిని ఆకట్టుకుంటుంది. అంతేకాదు వేసవి కాలంలో సాయంత్రం అయితే చాలు సముద్ర తీరం నుంచి వీచే గాలులకు శ్రీకాకుళంలో వాతావరణం త్వరగా చల్లబడుతుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే వాతావరణం ఇక్కడ కాస్త చల్లగా ఉంటుంది.
- S Srinivasa Rao
- Updated on: Dec 4, 2025
- 11:24 am
Andhra: శ్రీకాకుళం తీరాన బెంగాలీ మాట్లాడుతూ తిరుగుతున్న అజ్ఞాత వ్యక్తులు.. అనుమానమొచ్చి ఆరా తీయగా
వారంతా కొత్తవారు. దీంతో అనుమానం వచ్చిన స్థానిక మత్స్యకారులు వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మూడు బోట్లతో సముద్రంలోకి వెళ్లిన మెరైన్ పోలీసులు బంగ్లాదేశీయులని పట్టుకున్నారు. స్థానిక మత్స్యకారుల సహకారంతో వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే వారు ఎవరు?
- S Srinivasa Rao
- Updated on: Dec 1, 2025
- 11:11 am
Andhra News: భార్యపై అనుమానం.. క్షణికావేశంలో కత్తి దూశాడు.. ఆ తర్వాత ఏడేళ్లకు..
భార్యను హత్య చేసిన కేసులో భర్తకు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను ప్రకటించింది. శ్రీకాకుళం గౌరవ మొదటి అదనపు న్యాయస్థానం జడ్జి పి. భాస్కరరావు.. జీరు వెంకట రమణ(27) అనే వ్యక్తికి జీవిత ఖైదు శిక్షను ఖరారు చేశారు. నేరం జరిగిన ఏడేళ్లకు ముద్దాయికి శిక్ష ఖరారు చేయడం సంచలనంగా మారింది.. అంతకు అసలేం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకోండి..
- S Srinivasa Rao
- Updated on: Nov 29, 2025
- 8:04 am
Viral Video: అమ్మవారి ఆలయంలో వింత శబ్ధాలు.. ఎంటాని తొంగి చూడగా గండె గుభేల్! వీడియో
గ్రామ దేవత ఆలయం నుంచి బుసలు కొడుతూ భారీ శబ్దాలు. నిమిషాల గడుస్తున్నా శబ్దాలు ఆగటం లేదు. అమ్మవారి ఆలయం నుంచి వింత శబ్దాలు ఏంటా అని దగ్గరకి వెళ్లి చూసిన స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు. చూస్తే భారీగా ఉన్న కొండచిలువ అక్కడ తిష్ట వేసి ఉంది..
- S Srinivasa Rao
- Updated on: Nov 28, 2025
- 8:11 pm
అయ్యో పాపం.. వృద్ధురాలు అనే కనికరం లేకుండా కళ్ళల్లో కారం చల్లి మరీ..!
బంగారం ధరలు అమాంతం పెరగటంతో ఇప్పుడు అందరి కళ్ళు బంగారం పైనే పడింది. కొందరు దుండగులు ఈజీ మనీకి అలవాటు పడి, చైన్ స్నాచింగ్స్ కి సైతం పాల్పడుతున్నారు. ఏమాత్రం జాలి, దయ, కనికారం, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. బంగారం కోసం అవసరమైతే ప్రాణాలు తీయటానికి అయిన, దాడులు చేయటానికి వెనుకాడటం లేదు.
- S Srinivasa Rao
- Updated on: Nov 28, 2025
- 7:59 pm
Andhra: అయ్యో.. అయ్యప్పా.. మాల విరమణ చేసి వస్తుంటే ఎంత ఘోరం జరిగిపోయింది..
ఇటీవలి కాలంలో రోడ్లపై అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ప్రమాదకర మలుపులు, అధ్వాన్న రహదారులు… ఇలా ఎన్నో కారణాలతో ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఇంటి నుంచి బయలుదేరినవారు సురక్షితంగా తిరిగి వస్తారా అన్న ఆందోళన కుటుంబాల్ని వెంటాడుతోంది. తాజాగా అయ్యప్ప మాల విరమణకు కారులో వెళ్లిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన భక్తులు..
- S Srinivasa Rao
- Updated on: Nov 26, 2025
- 3:24 pm
Andhra: రోడ్డు పక్కన పొదల్లో ఏవో చప్పుళ్లు.. అటుగా వెళ్తున్న ప్రయాణీకులు ఆగి చూడగా
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతవాసులకు ఎలుగుబంట్లు బెడద తప్పటం లేదు. గత కొన్నేళ్లుగా కొండలు, అడవులు అంతరిస్తుండటంతో తాగునీరు, ఆహారం కోసం అవి తరచూ అరణ్యవాసాల నుంచి జనావాసాల బాట పడుతున్నాయి. తాజాగా జిల్లాలోని మందస మండలం అంబుగాం బొడ్లూరు గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఎలుగుబంట్లు హల్ చల్ చేశాయి.
- S Srinivasa Rao
- Updated on: Nov 26, 2025
- 12:03 pm
మధ్యప్రదేశ్ నుంచి తీర్థ యాత్రలకు బయలుదేరారు.. సింహాచలం వస్తుండగా అర్థరాత్రి ఊహించని ప్రమాదం..
శ్రీకాకుళం జిల్లాలో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్ళపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని వెనుక నుంచి తుఫాన్ వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. వాహన డ్రైవర్ సునీల్ సింగ్ పటేల్(38) సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
- S Srinivasa Rao
- Updated on: Nov 23, 2025
- 12:07 pm
Ichchapuram: రజస్వల అయిన బాలిక.. 2 ఏళ్లుగా ఇంట్లోనే చీకటి గదిలో.. అధికారులు వెళ్లి చూడగా..
శ్రీకాకుళం ఇచ్చాపురం చక్రపాణి వీధిలో ఆశ్చర్యం కలిగించే ఘటన వెలుగుచూసింది. రజస్వలైన కూతురు బయటికి వెళ్తే ప్రమాదమని భయంతో వితంతువైన భాగ్యలక్ష్మి ఇంటికే పరిమితం చేసింది. స్కూల్ మాన్పించి, ఇంటికి విద్యుత్ నిలిపివేసి, బయటికి వెళ్తే తాళం వేసి వెళ్లేదట. ..
- S Srinivasa Rao
- Updated on: Nov 21, 2025
- 8:10 am
మారేడుమిల్లి ఎన్కౌంటర్తో ఉలిక్కి పడ్డ సిక్కోలు..జోగారావు స్వగ్రామంలో విషాద ఛాయలు…
మారేడు మిల్లులో జరిగింది భూటకపు ఎన్కౌంటర్ అని నిరాయుధులుగా ఉన్న వారిని పట్టుకొని కాల్చి చంపారని మావోయిస్టు సానుభూతిపరులు ఆరోపిస్తున్నారు. బడా బాబులకు అటవీ సంపదను కట్టబెట్టడానికే ఆపరేషన్ కగార్ ను కేంద్రం చేపట్టిందని మండిపడ్డారు.మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలని కోరుతున్నారు.
- S Srinivasa Rao
- Updated on: Nov 19, 2025
- 9:00 pm
Andhra: దుర్గమ్మ ఆలయంలో అద్భుతం.. ఈ దృశ్యాలను అరుదుగా మాత్రమే చూడగలం..
ఉత్తరాంధ్ర కల్పవల్లి అని ప్రసిద్ధి చెందిన పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కార్తీక మాస ద్వాదశి పర్వదినం, ఆదివారం ఉదయం.. సూర్యుని తొలి లేలేత కిరణాలు ఆలయం ముఖద్వారం, మండపాలు దాటి నేరుగా గర్భగుడిలోని అమ్మవారి మూలవిరాట్ను తాకాయి.
- S Srinivasa Rao
- Updated on: Nov 16, 2025
- 5:20 pm
డాబాలో భోజం చేస్తూ క్యాష్ బ్యాగ్ మర్చిపోయిన వ్యక్తి.. కాసేపటికే పోలీసుల ఎంట్రీ.. యజమానికి ఏం చేశాడంటే..
ఈ మధ్య కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మతి మరుపు. ఇంటి నుంచి బయటకు వెళ్ళి సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి నుంచి తీసుకువెళ్లిన వస్తువు ఏదో ఒకటి బయట మరిచిపోయి రావటం పరిపాటి అవుతుంది. ఇలాంటి ఘటనే విజయవాడలో నివాసం ఉండే గురుగుబెల్లి పృథ్వీరాజ్ అనే వ్యక్తి విషయంలోను జరిగింది. అతను మరిచిపోయింది ఏంటో తెలిస్తే మీకు దిమ్మతిరుగుతుంది.
- S Srinivasa Rao
- Updated on: Nov 16, 2025
- 2:09 pm