AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S Srinivasa Rao

S Srinivasa Rao

Senior Staff Reporter - TV9 Telugu

srinivasarao.seemala@tv9.com

హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తిచేశాను. 2007 లో టీవీ9 తో నా జర్నలిజం కెరీర్ ప్రారంభమయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 16 ఏళ్లుగా టీవీ9 తో నా ప్రయాణం కొనసాగుతోంది.2007 నుండి 2013 వరకు హైదరాబాద్, 2013 సెప్టెంబర్ నుండి 2018 వరకు విజయనగరం, 2018 మే నుండి 2022 ఆగస్ట్ వరకు విశాఖపట్నం లలో స్టాఫ్ రిపోర్టర్ గా, సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేశాను. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నాను.

Read More
Watch Video: దొంగ అనుకొని స్థంభానికి కట్టేసి చితకబాదారు.. అసలు సంగతి తెలిసి అంతా షాక్!

Watch Video: దొంగ అనుకొని స్థంభానికి కట్టేసి చితకబాదారు.. అసలు సంగతి తెలిసి అంతా షాక్!

శ్రీకాకుళం జిల్లా.. పలాస.. కాశీబుగ్గ మున్సిపాల్టీ పరిధిలో 'ఇదిగో తోక అంటే అదిగో పులి' అన్న చందంగా ఉంది పరిస్థితి. ఇటీవల తరచూ జరుగుతోన్న దొంగతనాలు, దోపిడీలతో పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. దొర ఎవరో.. దొంగ ఎవరో... తెలియనీ అయోమయ పరిస్థితినీ ఇక్కడి వారు ఫేస్ చేస్తున్నారు..

అంబేద్కర్ యూనివర్సిటీలో వివాదం.. ప్రొఫెసర్-స్టూడెంట్ ఫోన్ కాల్ వైరల్

అంబేద్కర్ యూనివర్సిటీలో వివాదం.. ప్రొఫెసర్-స్టూడెంట్ ఫోన్ కాల్ వైరల్

Srikakulam university controversy: విశ్వవిద్యాలయాలు అంటే సరస్వతీ నిలయాలు.ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దే విజ్ఞాన కేంద్రాలు. అటువంటి విశ్వవిద్యాలయాల ప్రతిష్ట ఇటీవల కొంత మసకబరుతున్నాయి. కంచే చేను మేస్తే అన్న చందంగా స్టూడెంట్స్ కి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకులే కొన్ని చోట్ల కీచకులుగా మారుతున్నారు.

Andhra Pradesh: సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా సాల్వ్ చేశారో తెలుసా..?

Andhra Pradesh: సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా సాల్వ్ చేశారో తెలుసా..?

జీఎస్టీ అధికారులమంటూ ఎంట్రీ ఇచ్చారు.. కళ్లముందే పిస్టల్స్‌తో బెదిరించారు.. సీసీ కెమెరాలకు చిక్కకుండా బ్లాక్ స్ప్రే కొట్టి, యజమాని చేతులకు బేడీలు వేసి పట్టపగలే భారీ దోపిడీకి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో సంచలనం సృష్టించిన ఈ సినిమా లెవల్ దొంగతనం వెనుక ఉన్న అసలు గుట్టును పోలీసులు రట్టు చేశారు.

టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా లేదుగా..

టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా లేదుగా..

సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన దివ్వెల మాధురి ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. బుల్లితెరపై బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అందరినీ అలరించిన ఆమె, ఇప్పుడు చీన్ టపాక్ డుం డుం అనే వెరైటీ టైటిల్‌తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అప్పు ఇచ్చే బ్యాంక్ కాదు.. ప్రాణం నిలిపే బ్యాంక్! శ్రీకాకుళం పోలీసుల వినూత్న ప్రయత్నం..!

అప్పు ఇచ్చే బ్యాంక్ కాదు.. ప్రాణం నిలిపే బ్యాంక్! శ్రీకాకుళం పోలీసుల వినూత్న ప్రయత్నం..!

సాధారణంగా బ్యాంకులు అంటే డబ్బులు దాచుకోవడానికో లేదా అప్పులు తీసుకోవడానికో వేదికలు. కానీ, శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త ఆలోచనతో "హెల్మెట్ బ్యాంకులను" అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ వినూత్న కాన్సెప్ట్, వాహనదారుల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలవబోతోంది.

సూర్య భగవానుడిని దర్శనం చేసుకుని వస్తుండగా ఘోరం.. తల్లీ,కొడుకు మృతి.. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న దృశ్యం!

సూర్య భగవానుడిని దర్శనం చేసుకుని వస్తుండగా ఘోరం.. తల్లీ,కొడుకు మృతి.. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న దృశ్యం!

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీ కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలేం సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని అతివేగంతో వెళ్తూ ఓ బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు.

Watch Video: బిజీ రోడ్డుపై కోడి గుడ్లు లారీకి యాక్సిడెంట్‌.. ఆ తర్వాత సీన్ ఇదే! వీడియో వైరల్

Watch Video: బిజీ రోడ్డుపై కోడి గుడ్లు లారీకి యాక్సిడెంట్‌.. ఆ తర్వాత సీన్ ఇదే! వీడియో వైరల్

రోడ్డుపై కంటైనర్ లారీని కోడి గుడ్ల లారీ వెనుక నుండి ఢీ కొట్టింది. ప్రమాదంలో గుడ్లు లారీలో ఉన్న డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అటుగా వెళ్తున్న స్థానికులు ఈ ఘటన చూసి ఒక్కసారిగా పరుగులు తీశారు. డ్రైవర్ ని కాపాడేందుకని అనుకునేరు.. కానీ అసలు సంగతి ఇదీ!

చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఏంటిదీ.. గలీజ్ పని చేస్తూ దొరికి డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్!

చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఏంటిదీ.. గలీజ్ పని చేస్తూ దొరికి డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్!

విద్యాబుద్ధులు నేర్పే చదువుల నిలయం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. విద్యార్థినిల మార్ఫింగ్, అశ్లీల ఫోటోలు ఆ కాలేజీలో కలకలం రేపాయి. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, అదే కాలేజీకి చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థిని ఫోటోను మార్ఫింగ్ చేశాడు. అంతేకాదు ఆ ఫోటోలను అదే విద్యార్థినికే చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు.

Andhra: రెండు పెళ్లిళ్లు.. అక్కడేమో ఆడిట్ ఆఫీసర్.. ఇక్కడేమో బ్యాంకు బోర్డ్ మెంబర్.. చివరకు..

Andhra: రెండు పెళ్లిళ్లు.. అక్కడేమో ఆడిట్ ఆఫీసర్.. ఇక్కడేమో బ్యాంకు బోర్డ్ మెంబర్.. చివరకు..

నేటి సమాజంలో మోసగాళ్ళకు కొదవ లేకుండా పోతుంది. అవతల వ్యక్తి అత్యాశ మోసగాళ్ళకు వరం లాగా మారుతోంది. దీంతో మాయమాటలు చెప్పి నమ్మిన వాళ్ళను నట్టేట ముంచేస్తున్నారు ఈ మాయగాళ్లు. తాజాగా ఇలాంటి మోసగాడినే పట్టుకొని అరెస్ట్ చేశారు శ్రీకాకుళం రూరల్ పోలీసులు..

Arasavalli: అరసవల్లిలో కనిపించని సూర్యుడు.. నిరాశలో భక్తులు…

Arasavalli: అరసవల్లిలో కనిపించని సూర్యుడు.. నిరాశలో భక్తులు…

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో నేడు జరగాల్సిన అరుదైన సూర్యకిరణాల ఘట్టం భక్తులను నిరాశపరిచింది. ఆనవాయితీ ప్రకారం సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు గర్భగుడిలోని మూలవిరాట్టును తాకాల్సి ఉన్నా, ఆకాశం మేఘావృతంగా ఉండటంతో ఈ అద్భుత దృశ్యం కనిపించలేదు. స్వామివారి దర్శనం కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు.

Amdhra: గుండె ధైర్యం ఎక్కువగా ఉన్నవారే ఏపీలోని ఈ యాక్సిడెంట్ వీడియో చూడండి..

Amdhra: గుండె ధైర్యం ఎక్కువగా ఉన్నవారే ఏపీలోని ఈ యాక్సిడెంట్ వీడియో చూడండి..

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జర్జంగి వద్ద జాతీయ రహదారి–16పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖకు వెళ్తున్న ఆటోను అతి వేగంతో వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

హైటెన్షన్: విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు.. అసలేం జరిగిందంటే

హైటెన్షన్: విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు.. అసలేం జరిగిందంటే

విశాఖపట్నం నుండి హౌరా వెళ్తున్న HPCL గ్యాస్ గూడ్స్ రైలు శ్రీకాకుళం జిల్లా తిలారు వద్ద లీక్ అయ్యింది. సిబ్బంది సకాలంలో గుర్తించి, రైలును నిలుపుదల చేశారు. రైల్వే, పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మరమ్మత్తులు చేపట్టారు. అధికారుల సమన్వయంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి.