హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తిచేశాను. 2007 లో టీవీ9 తో నా జర్నలిజం కెరీర్ ప్రారంభమయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 16 ఏళ్లుగా టీవీ9 తో నా ప్రయాణం కొనసాగుతోంది.2007 నుండి 2013 వరకు హైదరాబాద్, 2013 సెప్టెంబర్ నుండి 2018 వరకు విజయనగరం, 2018 మే నుండి 2022 ఆగస్ట్ వరకు విశాఖపట్నం లలో స్టాఫ్ రిపోర్టర్ గా, సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేశాను. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నాను.
Andhra: డబ్బులు డ్రా చేసేందుకు పోస్టాఫీస్కు వెళ్లగా.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి
ప్రైవేట్ రంగ బ్యాంక్లు, సంస్థల్లోనే కాదు ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లోనూ ఖాతాదారుల డబ్బులకు రక్షణ ఉండటం లేదు. అక్కడ కూడా మోసాలు జరుగుతున్నాయి. ఒకరిద్దరు సిబ్బంది చేతివాటం చూపిస్తూ ఖాతాదారులను నట్టేట ముంచుతున్నారు. కాయాకష్టం చేసుకుని సంపాదించిన సొమ్మును..
- S Srinivasa Rao
- Updated on: Dec 17, 2025
- 9:02 am
ఉపాధి కోసమని వస్తే ఇంత దారుణమా.. పక్క రాష్ట్రంలో సిక్కోలు మత్స్యకారులపై దాడి.. కొట్టొద్దని వేడుకున్నా..
ఉపాధి కోసం వలస వెళ్లిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులపై కర్ణాటక రాష్ట్ర మత్స్యకారులు దాడి చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు ఫిషింగ్ హార్బర్లో ఈనెల 8న జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో సిక్కోలు జిల్లా మత్స్యకారులపై జరిగిన దాడి శ్రీకాకుళం జిల్లాలోను పెద్ద చర్చకు దారి తీస్తుసింది
- S Srinivasa Rao
- Updated on: Dec 13, 2025
- 6:35 am
Divvela Madhuri: దివ్వెల మాధురి బిగ్బాస్ రెమ్యూనురేషన్ ఎంత?.. దాన్ని ఆమె దేనికి వాడుతున్నారో తెలుసా?
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. ఈ జంట అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు.ఈ లేటు వయసు ఘాటు ప్రేమికులు సోషల్ మీడియా ఇంటర్వ్యూలు, రీల్స్, అనేక కాంట్రవర్షీలతో మస్తు ఫేమస్ అయిపోయారు. దివ్వెల మాధురి ఏ చిన్న రీల్ చేసిన, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దానికి అబ్బో బోలెడన్ని లైక్ లు, ఎంతో మంది ఫాలోవర్సు. ఈ ఫాలోయింగ్ చూసే ఇటీవల ఆమె మా టీవీ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయ్యారు. కొద్ది రోజులు బిగ్ బాస్ హౌస్లో తన వంతు రోల్ ప్లే చేసి ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచి ఇటీవల బయటకు వచ్చేశారు. అయితే రెమ్యూనిరేషన్ ఎంత.. దాన్ని ఆమె ఏం చేస్తున్నారో తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి.
- S Srinivasa Rao
- Updated on: Dec 12, 2025
- 4:12 pm
Watch Video: కలికాలం అంటే ఇదే నేమో.. శీతాకాలంలోనూ దర్శనమిస్తున్న వేసలి ఫలాలు..! ఇదెక్కడి వింతో!
సాధారణంగా వాతావరణ పరిస్థితులను బట్టి మనం ఎండా కాలం, వర్షా కాలం, శీతాకాలం అని గుర్తుపెట్టుకుంటాం. అదే కాకుండా ఆ సీజన్లో లభించే పండ్లను బట్టి కూగా అది ఏ కాలమో మనం చెప్పొచ్చు. కానీ వేసవి కాలంలో లభించే తాటి ముంజులు,మామిడి పళ్ళు శీతాకాలంలో లభిస్తే.. నిజంగా అది ఆశ్చర్యమే కదా. ఇలాంటి వింత పరిస్థితే ఓ జిల్లాలో వెలుగు చూసింది అదెక్కడో తెలుసుకుందాం పదండి.
- S Srinivasa Rao
- Updated on: Dec 11, 2025
- 11:22 pm
Andhra: వామ్మో.. సిక్కోలు సముద్ర తీరంలో భారీ తిమింగలం.. ఆ తర్వాత జరిగిందిదే.. వీడియో
బంగళాఖాతంలోని తూర్పు తీర ప్రాంతంలో అరుదైన చేపలు, తిమింగలాలు, డాల్ఫిన్లు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసింది. తీరం నుంచి సముద్రం లోపలకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇవి తరచూ కనిపిస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి కూడా.. అయితే ఇటీవల ఇవి సముద్ర కెరటాలతో పాటు ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయి.
- S Srinivasa Rao
- Updated on: Dec 6, 2025
- 7:18 am
Andhra: పేదల ఊటీ.. ఎక్కడో కాదు మన ఏపీలోనే.. అక్కడ 3 రోజులుగా కానరాని సూర్యుడు
చుట్టూ ఉండే పచ్చని పొలాలు,పల్లె వాతావరణం శ్రీకాకుళంకి వచ్చే వారిని ఆకట్టుకుంటుంది. అంతేకాదు వేసవి కాలంలో సాయంత్రం అయితే చాలు సముద్ర తీరం నుంచి వీచే గాలులకు శ్రీకాకుళంలో వాతావరణం త్వరగా చల్లబడుతుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే వాతావరణం ఇక్కడ కాస్త చల్లగా ఉంటుంది.
- S Srinivasa Rao
- Updated on: Dec 4, 2025
- 11:24 am
Andhra: శ్రీకాకుళం తీరాన బెంగాలీ మాట్లాడుతూ తిరుగుతున్న అజ్ఞాత వ్యక్తులు.. అనుమానమొచ్చి ఆరా తీయగా
వారంతా కొత్తవారు. దీంతో అనుమానం వచ్చిన స్థానిక మత్స్యకారులు వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మూడు బోట్లతో సముద్రంలోకి వెళ్లిన మెరైన్ పోలీసులు బంగ్లాదేశీయులని పట్టుకున్నారు. స్థానిక మత్స్యకారుల సహకారంతో వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే వారు ఎవరు?
- S Srinivasa Rao
- Updated on: Dec 1, 2025
- 11:11 am
Andhra News: భార్యపై అనుమానం.. క్షణికావేశంలో కత్తి దూశాడు.. ఆ తర్వాత ఏడేళ్లకు..
భార్యను హత్య చేసిన కేసులో భర్తకు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను ప్రకటించింది. శ్రీకాకుళం గౌరవ మొదటి అదనపు న్యాయస్థానం జడ్జి పి. భాస్కరరావు.. జీరు వెంకట రమణ(27) అనే వ్యక్తికి జీవిత ఖైదు శిక్షను ఖరారు చేశారు. నేరం జరిగిన ఏడేళ్లకు ముద్దాయికి శిక్ష ఖరారు చేయడం సంచలనంగా మారింది.. అంతకు అసలేం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకోండి..
- S Srinivasa Rao
- Updated on: Nov 29, 2025
- 8:04 am
Viral Video: అమ్మవారి ఆలయంలో వింత శబ్ధాలు.. ఎంటాని తొంగి చూడగా గండె గుభేల్! వీడియో
గ్రామ దేవత ఆలయం నుంచి బుసలు కొడుతూ భారీ శబ్దాలు. నిమిషాల గడుస్తున్నా శబ్దాలు ఆగటం లేదు. అమ్మవారి ఆలయం నుంచి వింత శబ్దాలు ఏంటా అని దగ్గరకి వెళ్లి చూసిన స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు. చూస్తే భారీగా ఉన్న కొండచిలువ అక్కడ తిష్ట వేసి ఉంది..
- S Srinivasa Rao
- Updated on: Nov 28, 2025
- 8:11 pm
అయ్యో పాపం.. వృద్ధురాలు అనే కనికరం లేకుండా కళ్ళల్లో కారం చల్లి మరీ..!
బంగారం ధరలు అమాంతం పెరగటంతో ఇప్పుడు అందరి కళ్ళు బంగారం పైనే పడింది. కొందరు దుండగులు ఈజీ మనీకి అలవాటు పడి, చైన్ స్నాచింగ్స్ కి సైతం పాల్పడుతున్నారు. ఏమాత్రం జాలి, దయ, కనికారం, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. బంగారం కోసం అవసరమైతే ప్రాణాలు తీయటానికి అయిన, దాడులు చేయటానికి వెనుకాడటం లేదు.
- S Srinivasa Rao
- Updated on: Nov 28, 2025
- 7:59 pm
Andhra: అయ్యో.. అయ్యప్పా.. మాల విరమణ చేసి వస్తుంటే ఎంత ఘోరం జరిగిపోయింది..
ఇటీవలి కాలంలో రోడ్లపై అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ప్రమాదకర మలుపులు, అధ్వాన్న రహదారులు… ఇలా ఎన్నో కారణాలతో ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఇంటి నుంచి బయలుదేరినవారు సురక్షితంగా తిరిగి వస్తారా అన్న ఆందోళన కుటుంబాల్ని వెంటాడుతోంది. తాజాగా అయ్యప్ప మాల విరమణకు కారులో వెళ్లిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన భక్తులు..
- S Srinivasa Rao
- Updated on: Nov 26, 2025
- 3:24 pm
Andhra: రోడ్డు పక్కన పొదల్లో ఏవో చప్పుళ్లు.. అటుగా వెళ్తున్న ప్రయాణీకులు ఆగి చూడగా
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతవాసులకు ఎలుగుబంట్లు బెడద తప్పటం లేదు. గత కొన్నేళ్లుగా కొండలు, అడవులు అంతరిస్తుండటంతో తాగునీరు, ఆహారం కోసం అవి తరచూ అరణ్యవాసాల నుంచి జనావాసాల బాట పడుతున్నాయి. తాజాగా జిల్లాలోని మందస మండలం అంబుగాం బొడ్లూరు గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఎలుగుబంట్లు హల్ చల్ చేశాయి.
- S Srinivasa Rao
- Updated on: Nov 26, 2025
- 12:03 pm