హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తిచేశాను. 2007 లో టీవీ9 తో నా జర్నలిజం కెరీర్ ప్రారంభమయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 16 ఏళ్లుగా టీవీ9 తో నా ప్రయాణం కొనసాగుతోంది.2007 నుండి 2013 వరకు హైదరాబాద్, 2013 సెప్టెంబర్ నుండి 2018 వరకు విజయనగరం, 2018 మే నుండి 2022 ఆగస్ట్ వరకు విశాఖపట్నం లలో స్టాఫ్ రిపోర్టర్ గా, సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేశాను. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నాను.
టెన్త్ పరీక్ష కేంద్రంలో యథేచ్ఛగా మాస్ కాపీయింగ్.. ఐదుగురు డీబార్, 16 మంది టీచర్లు సస్పెండ్!
పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు గాడి తప్పుతున్నారు. ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించడమే లక్ష్యంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులకు చూసిరాతకు సహకరిస్తు రెడ్ హ్యాండెడ్ గా బుక్కయ్యారు. ఈ వ్యవహారంలో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 10 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఐదుగురు విద్యార్థులను డిబార్ చేయటంతో పాటు 14మంది ఉపాధ్యాయులు, ఒక నాన్ టీచింగ్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడటం జిల్లాలో పెద్ద చర్చకు దారి తీస్తుంది..
- S Srinivasa Rao
- Updated on: Mar 23, 2025
- 11:44 am
Public Exams 2025: టెన్త్ విద్యార్ధుల కోడి తెలివితేటలు.. కాపీ కొట్టేందుకు ఎంతకు తెగించారో తెలిస్తే షాక్!
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పదోతరగతి పరీక్షలలో కాపీ కొట్టేందుకు కుదరటం లేదని ఏకంగా ఓ పరీక్ష కేంద్రoలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అయితే ఇది విద్యార్ధులు చేశారా? లేదా ఎవరు చేశారో..? తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు..
- S Srinivasa Rao
- Updated on: Mar 23, 2025
- 11:19 am
Video: వామ్మో ఎండలు.. నడిరోడ్డుపై కాలిబూడిదైన పల్సర్ బైక్!
శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ఒక పల్సర్ బైక్ మంటలు చెలరేగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, ఎండ తీవ్రతతో బైక్ పూర్తిగా దగ్ధమైంది. తిమ్మల విశ్వనాథం అనే వ్యక్తి ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. పోలీసులు వేసవిలో వాహనాలను నీడలో పార్క్ చేయాలని సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
- S Srinivasa Rao
- Updated on: Mar 20, 2025
- 12:57 pm
Andhra: శృంగారం చేద్దామని భార్యను పిలిస్తే.. ఆమె వద్దన్నందుకు భర్త ఏం చేశాడో తెలుసా.?
క్రైమ్ స్టోరీలు ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే క్రైమ్ స్టోరీ మీకు షాక్ కలిగిస్తుంది. ఓ భర్త తన భార్యను కామవాంఛ తీర్చడానికి బెడ్ రూమ్కు రమ్మన్నాడు. కానీ ఆ తర్వాత జరిగింది ఏంటో తెలిస్తే.. అస్సలు ఊహించలేరు. ఆ వివరాలు..
- S Srinivasa Rao
- Updated on: Mar 18, 2025
- 7:50 pm
Andhra News: ఆ పెన్నులతో పరీక్ష రాస్తే పాస్ గ్యారంటీ… ! ఉచితంగానే పంపిణీ
పదవ తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు చాలా ఒత్తిడికి గురవుతారు. కొద్ది రోజుల ముందు నుండి పరీక్షలు కోసం పుస్తకాలతో కుస్తీ పడతారు. ఓ వైపు చదవడంతో పాటు రకరకాల ట్రిక్స్ ను, సెంటిమెంట్ లను ఫాలో అవుతూ ఉంటారు.పిల్లల చదువుల కోసం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం తెగ హైరానా పడతారు. తమ పిల్లలు పరీక్షలలో పాస్ అయ్యి మంచి మార్కులు వస్తె దర్శనం చేసుకుంటామని , ముడుపులు చెల్లించుకు కుంటామని తమ ఇష్ట దైవాలకు కొందరు తల్లిదండ్రులు మొక్కులు మొక్కుకుంటారు. ఇక పరీక్షల ప్రారంభం రోజైతే కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలను దగ్గరుండి ఉదయాన్నే ఆలయానికి తీసుకువెళ్ళి పెన్ను, హాల్ టికెట్ను దేవుడు వద్ద ఉంచి పూజలు చేశాకే పరీక్ష కేంద్రంకి తీసుకువెళతారు.
- S Srinivasa Rao
- Updated on: Mar 8, 2025
- 3:16 pm
ప్రమాదంలో కాలు విరిగినా బ్యాండేజ్ తో పరీక్షకు హాజరైన విద్యార్ధి.. ఎక్కడంటే…
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన వేల శ్రీకాకుళం జిల్లాలో తొలిరోజు అలాంటి ఘటనే అందరిని ఆకట్టుకుంది. జిల్లాలోని నరసన్నపేటలో ఈ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి ప్రమాదంలో ఎడమ కాలు విరిగిపోగా బ్యాండేజ్ తోనే పరీక్ష రాసేందుకు తరలివచ్చాడు. నరసన్నపేటలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పరీక్ష రాసేందుకు హాల్ టికెట్ రావడంతో కుటుంబ సభ్యుల సహాయంతో పరీక్ష రాసేందుకు ఎగ్జామినేషన్ సెంటర్ కి వచ్చాడు ఆ విద్యార్థి. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- S Srinivasa Rao
- Updated on: Mar 1, 2025
- 4:54 pm
Andhra: అర్థరాత్రి లింగోద్భవ వేడుకకు వెళ్లి వస్తున్న మహిళలు.. నడి రోడ్డుపై కనిపించింది చూసి షాక్
ఈ సమాజంలో దేవుడు ఉన్నాడని నమ్మేవారు.. దెయ్యం ఉందని కూడా నమ్ముతారు . అందుకే పూజలు, భజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు చిల్లంగి, చేతబడి, క్షుద్ర పూజలు వంటివి ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి చూసిన స్థానికులు భయబ్రాంతులకు లోనవుతూ ఉంటారు. హేతువాదులు వీటిని మూఢనమ్మకాలనీ కొట్టిపారేసినా.. నమ్మేవారు మాత్రం తమకు ఏమవుతుందా అని మదనపడుతూ ఉంటారు. తమ వారికి చేతబడి చేశారనో, క్షుద్ర పూజలు చేశారనో.. దాడులు, హత్యలు చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో క్షుద్ర పూజలు తీవ్ర కలకలం రేపాయి.
- S Srinivasa Rao
- Updated on: Feb 27, 2025
- 1:14 pm
GBS Outbreak in AP: ఆ బాలుడు బీజీఎస్ వ్యాధితోనే చనిపోయాడా..? ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పాపం పుట్టెడు దుఃఖంలోనూ..
గులియన్-బారే సిండ్రోమ్ (జి బి ఎస్ ).. ఈ అరుదైన వ్యాధి ఇపుడు శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. GBS వైరస్ సోకి 10 ఏళ్ల బాలుడు మృతి చెందాడన్న వార్త జిల్లా వాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అయితే బాలుడికి సోకింది GBS వైరస్ అని ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదంటున్నారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి. అయినప్పటికీ అప్రమత్తం అయిన జిల్లా అధికార యంత్రాంగం గ్రామoలో మెడికల్ క్యాంప్ ను నిర్వహిస్తూ, అనుమానితులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.
- S Srinivasa Rao
- Updated on: Feb 15, 2025
- 7:33 am
Andhra News: పాప ఏడుస్తుందని చెకోడి ఇచ్చింది తల్లి..కానీ అదే యమపాశం అవుతుంది అనుకోలేదు..
మృత్యువు ఎవరికి ఎప్పుడు ఏ రూపంలో వస్తాదో చెప్పలేం.అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో ఇది చెప్పటం ఇంకా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే చిన్నారులకు ఆపదల పట్ల ఎటువంటి అవగాహన గాని, అనుభవం ఉండదు. ఒకవేళ పొరపాటునో, గ్రహపాటునో ఏదైనా ప్రమాదం బారినపడిన ఎలా బయటపడాలో కూడా వారికి తెలియదు. అందుకనే పిల్లలకు కొంత వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారిని సంరక్షించు కోవాలనీ సూచిస్తూ ఉంటారు నిపుణులు. చిన్నారుల విషయంలో ఒక్కోసారి తల్లిదండ్రులు చేసే చిన్నపాటి నిర్లక్ష్యం వారి ప్రాణాల మీదకు తీసుకువస్తుంది. అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
- S Srinivasa Rao
- Updated on: Feb 14, 2025
- 11:05 am
Andhra Pradesh: గంజాయి బ్యాచ్ను వెంబడించి పట్టుకుని, పోలీసులకు అప్పజెప్పిన శ్రీకాకుళం ఎమ్మెల్యే
సాధారణంగా గంజాయి బ్యాచ్ జోలికి వెళ్లాలంటే సామాన్యులు ఎవరు సాహసించరు. వాళ్ల గుట్టు రట్టు చేసిన, వాళ్ళను పట్టుకోవాలని ప్రయత్నించిన వెంటనే చేతిలో ఉన్న ఆయుధాలతోను, బ్లేడులతోను దాడులకు దిగటం, భయభ్రాంతులకు గురిచేస్తుంది గంజాయి బ్యాచ్. పోలీసులు కూడా అటువంటి ప్రతిఘటనలను ఫేస్ చేసేందుకు సిద్ధపడే వాళ్ళను పట్టుకుంటారు.
- S Srinivasa Rao
- Updated on: Feb 11, 2025
- 3:56 pm
Srikakulam District: ఏం మహానటివి అమ్మా… భర్తను లేపేసి భలే నాటకం
గతంలో వరకట్న వేధింపులనో,లేదా ఇంకే ఇతర కారణాల వల్లో భర్త చేతిలో భార్యలు మృతి చెందిన ఘటనలు చాలా జరిగేవి. అయితే ఇటీవల కాలంలో సీన్ రివర్స్ అవుతోంది. వివాహేతర సంబంధం మోజులో పడి భర్తలను హతమారుస్తోన్న భార్యల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. ఈ జిల్లా... ఆ జిల్లా... అన్న తేడా లేకుండా ఏదో ఒక చోట ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు వింటూనే ఉన్నాం. మూడుముళ్ల బంధాన్ని కాదని మూడవ వ్యక్తి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతెరిస్తున్నారు కొందరు వివాహితలు. పక్క స్కెచ్ వేస్తూ ప్రియుడితో కలిసి భర్తను ఖతం చేసేస్తున్నారు. అయితే చివరకు ఏదో ఒక ఆధారం ద్వారా పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు.
- S Srinivasa Rao
- Updated on: Feb 3, 2025
- 9:20 am
AP News: దువ్వాడ, దివ్వెల మాధురి కొత్త వ్యాపారం.. పెట్టుబడి ఎంతో తెలిస్తే బిత్తరపోతారు
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఇపుడు కొత్త ఎపిసోడ్కి శ్రీకారం చుట్టబోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కోట్ల రూపాయల పెట్టుబడితో సరికొత్త వ్యాపారానికి సిద్దం అవుతున్నారు ఈ జంట. వాణితో కలహాలు.. సోషల్ మీడియా ఇంటర్వ్యూలు.. గుళ్లు, గోపురాల సందర్శన.. విహార యాత్రలు..
- S Srinivasa Rao
- Updated on: Jan 30, 2025
- 1:01 pm