Perni Nani: దమ్ముంటే పులివెందులలో పోటీ చేస్తారా.. చంద్రబాబుకు పేర్ని నాని సవాల్

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో వైసీపీని ఓడిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఈ మాటలను మాజీ మంత్రి పేర్ని నాని ఎగతాలి చేశారు. అసలు 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఉందా అని ప్రశ్నించారు.

Perni Nani: దమ్ముంటే పులివెందులలో పోటీ చేస్తారా.. చంద్రబాబుకు పేర్ని నాని సవాల్
Perni Nani
Follow us

|

Updated on: Apr 02, 2023 | 4:01 PM

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో వైసీపీని ఓడిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఈ మాటలను మాజీ మంత్రి పేర్ని నాని ఎగతాలి చేశారు. అసలు 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఉందా అని ప్రశ్నించారు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులేరని విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. పది పార్టీలను కలుపుకుంటే గాని ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదని విమర్శించారు. అలాగే వైనాట్ పులివెందుల అంటున్న చంద్రబాబు.. ధైర్యం ఉంటే పులివెందులలోనే ఆయనైనా లేదా పవన్ కల్యాణ్ పోటీ చేయాలని సవాల్ విసిరారు.

సినిమా డైలాగులు కొట్టడం కాదని ఉత్తరకుమార ప్రగల్భాలు పలకడం మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు. అలాగే పేద ప్రజల కోసం, దేశప్రయోజనాల కోసం అనుక్షణం పనిచేసిన కమ్యూనిస్టు పార్టీ నేడు ఏపీలో టీడీపీకి తాకట్టుగా మారిందని విమర్శించారు నాని. సీపీఐ తీరు చూసి అసలైన కమ్యూనిస్టులు తల్లడిల్లుతున్నారని తెలిపారు. ఎన్ని పార్టీలను కలుపుకొని పోయినా, తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రారని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!