Andhra Pradesh: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. తీవ్రంగా స్పందించిన నారా లోకేష్..

Andhra Pradesh:  రక్షించాల్సిన పోలీసులే కాటేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని ఏటి అగ్రహారంలో ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు.

Andhra Pradesh: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. తీవ్రంగా స్పందించిన నారా లోకేష్..
Nara Lokesh
Follow us

|

Updated on: Aug 21, 2021 | 1:09 PM

Andhra Pradesh:  రక్షించాల్సిన పోలీసులే కాటేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని ఏటి అగ్రహారంలో ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. మైనిర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకెళితే.. ఏటి అగ్రహారానికి చెందిన కానిస్టేబుల్ రమేష్.. పదో తరగతి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను పిలిచాడు. తెలిసిన వ్యక్తి కావడంతో బాలిక ఏమాత్రం సంశయించకుండా ఇంట్లోకి వెళ్లింది. అయితే, అలా ఇంట్లోకి వచ్చిన బాలిక పట్ల కానిస్టేబుల్ రమేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో బాలిక అక్కడి నుంచి పారిపోయి వచ్చింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు.. రమేష్‌ తప్పు చేసినట్లు నిర్ధారించారు. అతన్ని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదిలాఉంటే.. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకో అమానవీయ ఘటనలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తోందనిఫైర్ అయ్యారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏకంగా పోలీసులే అత్యాచారయత్నానికి పాల్పడితే ఇక ఆడబిడ్డల కష్టాలు, బాధలు ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు. గుంటూరు ఏటి అగ్రహారంలో బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రాన్ని ఉలికిపాటుకు గురిచేసిందన్నారు. ‘దిశ’ చట్టం అంతా ప్రచారమే తప్ప నిజం కాదని తెలిసే ఆ కానిస్టేబుల్ అలా ప్రవర్తించారని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇంత దారుణానికి పాల్పడిన కానిస్టేబుల్‌కు 21 రోజుల్లో శిక్ష వేయకుండా.. కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని, ఈ చర్య ద్వారా సమాజానికి సీఎం జగన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు.

Also read:

Four Children: ఒకే క్యాన్పులో నలుగురు పిల్లలు తల్లిపిల్లలు క్షేమం.. హర్షం వ్యక్తం చేస్తున్న దంపతులుWest Bengal: అర్థరాత్రి గుడిలో కారు డ్రైవర్‌తో బీజేపీ ఎమ్మెల్యే చందన బౌరి పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే..!

HDFC Customers Alert: మీకు హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్‌ ఉందా? ఈ సేవలు నిలిపివేత.. ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోండి

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు