AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: విజయవాడలో ఘోరం.. తల్లీ, ఇద్దరు పిల్లల హత్య..! భర్తపై అనుమానం..

Tragedy Incident in Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని

Crime: విజయవాడలో ఘోరం.. తల్లీ, ఇద్దరు పిల్లల హత్య..! భర్తపై అనుమానం..
murder
Shaik Madar Saheb
|

Updated on: Apr 29, 2021 | 8:48 AM

Share

Tragedy Incident in Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని వాంబే కాలనీలో అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందడం కలకలం రేపింది. వాంబే కాలనీ డీ బ్లాక్‌లో నివసిస్తున్న తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. స్థానికులు భర్తపై అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ సంఘటన వాంబే కాలనీతో పాటు విజయవాడ నగరంలో కలకలం రేపింది. పోలీసులు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.

Also Read:

Assam Earthquake: వరుస భూకంపాలతో చిగురుటాకులా వణికిపోతున్న అస్సాం.. మళ్లీ ఆరుసార్లు ప్రకంపనలు..

Cowin Server: కోవిన్ సర్వర్ డౌన్.. ప్రారంభం కాగానే క్రాష్ అయిన వెబ్‏సైట్.. రిజిస్ట్రేషన్‏కు అడ్డంకులు..

కరోనా అంటే భయం వేయడం లేదు.. కానీ ఈ ఫ్యాన్ చూస్తుంటే భయమేస్తుంది.. దయచేసి మార్చండి.. కోవిడ్ రోగి రిక్వెస్ట్..