AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Governor Quota MLC: ఏపీలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీల అభ్యర్థుల ఖరారు.. గవర్నర్‌కు నలుగురి పేర్లు సిఫారసు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న నాలుగు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు పంపింది.

AP Governor Quota MLC: ఏపీలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీల అభ్యర్థుల ఖరారు.. గవర్నర్‌కు నలుగురి పేర్లు సిఫారసు..!
Ap Council Hall
Balaraju Goud
|

Updated on: Jun 11, 2021 | 9:16 AM

Share

AP Governor Quota MLC: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న నాలుగు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. జూన్‌ 11తో ఎమ్మెల్సీలు టీడీ జనార్దన్‌, బీద రవిచంద్ర, గౌనిగారి శ్రీనివాసులు, పి.శమంతకమణిల పదవీ కాలం ముగిసింది. ఖాళీ అయిన స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు కూడా దాదాపు ఖరారయ్యారు. నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు పంపింది. ఇక, గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మోషేను రాజు, గుంటూరు నుంచి లేళ్ల అప్పిరెడ్డి, కడప జిల్లాకు చెందిన ఆర్వీ రమేశ్‌ యాదవ్‌, తూర్పుగోదావరి జిల్లా నలుంచి తోట త్రిమూర్తులు ఉన్నారు. ఇందులో రమేశ్‌ యాదవ్‌ ప్రస్తుతం ప్రొద్దుటూరు పురపాలక సంస్థలో కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు.

గతంలో చివరి నిమిషంలో ఎమ్మెల్సీ అవకాశం కోల్పోయిన మోషేను రాజుకు ఇప్పుడు అవకాశం ఇచ్చినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేకపోయిన లేళ్ల అప్పిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. గతంలో సామాజిక సమీకరణలో భాగంగా ఎమ్మెల్సీ అవకాశం కోల్పోయిన రమేశ్‌ యాదవ్‌కు ఈసారి అవకాశం కల్పించారని చెబుతున్నారు. ఇక తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని చాలా రోజుల నుంచే ప్రచారం సాగుతోంది.

Read Also…  Polavaram Project: పోలవరం ప్రాజెక్టు తొలి ఫలితానికి అంకురార్పణ.. డెల్టాకు స్పిల్ వే మీదుగా కాసేపట్లో గోదావరి నీటి విడుదల

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై