AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ అకౌంట్లలో నగదు జమ చేయనున్న జగన్ సర్కార్..

రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ రాయితీ, విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని ఏపీ ప్రభుత్వం అందించనుంది.  దీంతోపాటు గతంలో సాంకేతిక కారణాలతో గతంలో చెల్లింపులు జరగని రైతుల ఖాతాల్లో కూడా నగదు జమచేయనుంది.

YS Jagan: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ అకౌంట్లలో నగదు జమ చేయనున్న జగన్ సర్కార్..
Ys Jagan
Shaik Madar Saheb
|

Updated on: Nov 28, 2022 | 8:09 AM

Share

Input subsidy to farmers: ఏపీలోని రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రైతుల అకౌంట్లలో నగదు జమచేయనున్నారు. రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ రాయితీ, విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని ఏపీ ప్రభుత్వం అందించనుంది.  దీంతోపాటు గతంలో సాంకేతిక కారణాలతో గతంలో చెల్లింపులు జరగని రైతుల ఖాతాల్లో కూడా నగదు జమచేయనుంది. దాదాపు రూ.200 కోట్లపైగా నగదును సోమవారం 11గంటలకు సీఎం జగన్మోహన్‌రెడ్డి.. నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45,998 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అంతకుముందు కురిసిన భారీ వర్షాలతో దాదాపు 60,832 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది.

రైతులకు బకాయి ఉన్న సున్నా వడ్డీ నగదును సైతం సీఎం జగన్ జమ చేయనున్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద 2020-21 రబీ, 2021 ఖరీఫ్‌ సీజన్లలో రూ.లక్షలోపు రుణాలు తీసుకుని, వడ్డీతోసహా చెల్లించిన 8,22,411 మంది రైతులకు వడ్డీ రీఎంబర్స్‌మెంట్‌ కింద రూ.160.55కోట్లు, ఖరీఫ్ లో వర్షాలకు నష్టపోయిన 45,998 మంది రైతులకు రూ.39.39కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం జగన్ రైతులకు అందించనున్నారు.

సీఎం జగన్.. ఈ నగదును తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. అయితే, దీనికి అర్హులో కాదోనన్న విషయాన్ని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయడి.

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!